“జీవావరణంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా, విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మమేకమై సహజ సిద్ధంగా సంభవించే ఈ విపత్తులకు నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి �
Green Apple Awards | రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్, సచివాలయం, దుర్గం చెరువు
పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు.
వ్యర్థాల నుంచి తయారయ్యే మరో విద్యుత్ (వేస్ట్ టూ ఎనర్జీ) ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. 15 మెగావాట్ల సామర్థ్యంతో దుండిగల్లో ఏర్పాటవుతున్న విద్యుత్ ప్లాంట్ వచ్చే నెలాఖరులోగా అందుబాటులో�
నగరంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. బుధవారం అంతర్జాతీయ హెరిటేజ్ వాక్ సందర్భంగా దక్కన్ అకా
టీఎస్ బీ-పాస్ చట్టానికి విరుద్ధంగా ఇండ్ల నిర్మాణ అనుమతుల జారీలో జాప్యం చేసిన 29 మంది మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం రూ.3 వేల చొప్పున జరిమానా విధించింది.
TSbPASS | హైదరాబాద్ : రాష్ట్రంలో భవననిర్మాణ అనుమతులను సకాలంలో అందించాలన్న టీఎస్ బీపాస్( TSbPASS ) చట్టానికి విరుద్ధంగా అనుమతులకై దరఖాస్తులు అందిన 15 రోజులకు కూడా అనుమతులు జారీ చేయని 29 మంది మున్సిపల్ కమిషనర్లు, సైట్, ట
Water | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad )లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి( Jalamandali ) సరఫరా చేసే తాగు నీటిని గానీ, ఆర్ఓ వాటర్, శుద్ధి చేసిన నీటిని గాన
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
Uppal sky walk | అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ హెచ్ఎండీఏ అంతర్జాతీయ హంగులతో అకాశమార్గాన్ని (స్కైవాక్) నిర్మిస్తున్నది. రూ.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ స్కై వా
ఐటీ రూర్కీకి చెందిన మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్ (ఎంయూఆర్పీ) కోర్సు విద్యార్థులు సోమవారం హైదరాబాద్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్తో భేటీ అయ్యారు.
తెలంగాణ రియల్ ఏస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్గా ఎన్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సో మవారం ఉత్తర్వులు జారీచేశారు.
Lad Bazaar | లక్క గాజులకు ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ రానున్న రోజుల్లో పర్యాటక కీర్తిని పొందుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవి