రాబోయే 6 నెలల్లో జీహెచ్ఎంసీ పరిధిలో జోన్ల వారీగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు.
దేశంలోనే అత్యధిక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెలుచుకొన్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉన్నదని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
హైదరాబాద్వాసుల దాహార్తి తీర్చే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 రద్దు అయ్యిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్గా బీ రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్
ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం నజర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎస్ హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. దీ�
బన్సీలాల్పేట్ : 17వ శతాబ్దంలో నిర్మించిన పురాతన నాగన్నకుంట మెట్లబావికి పూర్వ వైభవం తీసుకువస్తామని, నగరానికి ఉన్న ఘనమైన చరిత్ర భావితరాలకు తెలిసేలా ముఖ్యమైన కట్టడాలను అభివృద్ది చేస్తామని రాష్ట్ర సినిమా�
ఖైరతాబాద్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో హైదరాబాద్ మహానగర పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలు యజ్ఞంలా సాగుతున్నది. ఇటీవల స్పెయిన్ దేశం�
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నది. మహా నగరానికి ఉన్న నలుదిక్కులు ఒక్కో రంగానికి ఫేమస్ అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ భౌగోళిక నిపుణుడు కెవిన�