Hyderabad | బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఐడీ నుంచి ఈమెయిల్ వచ్చిందని బుధవారం ఉదయం స్కూల్ వర్గాలు తెలిపాయి.
జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో (Encounter In Jammu Kashmir) ఇద్దరు సైనికులు మరణించారు.
సిక్కింలో ఇటీవల ఆకస్మికంగా సంభవించిన వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఆ రాష్ట్రంలో ఇంకా వరద సహాయ చర్యలు, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.
కుల్గామ్ (Kulgam) జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల జావేద్ అహ్మద్ వానీ (Javed Ahmad Wani) ఇండియన్ ఆర్మీలో (Indian Army) సైనికుడిగా లడఖ్లోని (Ladakh) లేహ్లో విధులు నిర్వహిస్తున్నారు.
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు, ఆర్మీ అధికారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జవాన్ల మృతి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో జవాను తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు (terrorists) మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడు మంది భారతీయ సైనికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆర్మీ సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టి�
Madhya Pradesh | ఆడుకుంటూ బోరు బావిలో పడిన ఏడాదిన్నర వయస్సు కలిగిన బాలిక సురక్షితంగా బయటపడింది. 15 అడుగుల లోతులో చిక్కుకున్న బాలికను పోలీసులు, సైన్యం దాదాపు 7 గంటలపాటు శ్రమించి