తన చివరి సందేశంలో రావత్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం ఆయన ఆ సందే
న్యూఢిల్లీ: తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 కూలిన ఘటనలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై అసంబద్ధ ప్రచారాల�
చిక్కడపల్లి : దేశభద్రతకు, భారత సైన్యానికి అసమాన సేవలందించిన జనరల్ రావత్ దుర్మణం పాలుకావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. అడిక్మెంట్ �
న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది
ఊటీ : సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 బుధవారం నీలగిరి కొండల్లో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నీలగిరిలోని టూర
Bipin Rawat | సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం దురదృష్టకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11
Bipin Rawat | త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతిపట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత తొలి సీడీఎస్ జనరల్ బి�
Bipin Rawat | తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సిం�