‘రుక్మిణి, సుభద్రా కల్యాణము’లు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. యుక్త వయస్సులో ఉన్న పెళ్లి కాని యువతులు శ్రీకృష్ణుడు, అర్జునుడి లాంటి విశిష్ఠ లక్షణాలు కలిగిన వ్యక్తులు భర్తలుగా రావాలని ఆకాంక్షిస్తూ వీటిని పారా
ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకునేది ఆనందాన్నే. అయితే ఆ ఆనందం అందరూ అనుభవించగలుగుతున్నారా? లేదు అనుకుంటే.. కారణం ఏమిటి? అంటే తాను ‘కోరిన’ ఆనందం వేరు.. తనకు ‘అవసరమైన’ ఆనందం వేరు.
‘పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! సుఖదుఃఖాల్లో సమబుద్ధి కలిగిన ఏ ధీరపురుషుణ్ని ఈ విషయ స్పర్శలు బాధించలేవో అటువంటి వ్యక్తే మోక్షార్హుడు’ అంటాడు గీతాచార్యుడు. సుఖాలు, దుఃఖాలు చలింపజేయని స్థితికి వ్యక్తులు �
బతుకు నడవాలి అంటే మనిషి కూడా నడవక తప్పదు. కూర్చుంటే బతుకు నడవదు. మరి నడిచేటప్పుడు పడే అవకాశం ఉంటుంది. పడితే దెబ్బ తగులుతుంది. దెబ్బ మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది.
‘ఏకం సత్-విప్రా బహుధా వదంతి’ అని సూక్తి. ‘పరబ్రహ్మం ఒకటే! పండితులు బహువిధాలుగా విశ్లేషిస్తారు’ అని భావం. ఒక్కటైన ఆ పరబ్రహ్మమే లోకంగా మార్పు చెందినప్పుడు అది రెండోది కాబట్టి లోకం అనేది రెండుతో ముడిపడి ఉం�