తెలంగాణలో బతుకమ్మ పండుగ వేడుక ఎంత ఘనంగా జరుగుతూ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ఒక్కో అమ్మవారిని గౌర
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులకి పసందైన వినోదం అందిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష
కోలీవుడ్ డైరెక్టర్ కతిర్ (Kathir) , ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) కలయికలో వచ్చి..బాక్సాపీస్ ను షేక్ చేసింది ప్రేమ దేశం. ఈ క్రేజీ కాంబినేషన్ లో 19 ఏళ్ల సందడి చేయబోతుంది.
ఏఆర్ రెహమాన్ ..ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ సాధించిన ఏ ఆర్ రెహమాన్ భారతీయులు గర్వపడేలా చేశారు. కొద్ది రోజులుగా ఆయన పలు సినిమాలకు సంగీతం వహిస్తూ బిజీగా ఉండగా,
ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్కి అవార్డులు, గుర్తింపులు కొత్తేమి కాదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన ట్యూన్ చేసిన పాటకు అరుదైన గౌరవం లభించింది. గుల్జార్ రాసిన పాటను ‘మేరీ పుకార్ సునో’ పేరుతో
న్యూఢిల్లీ: కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ శుక్రవారం గంట సేపు పనిచేయని విషయం తెలిసిందే. కాపీరైట్ చట్టం కింద ట్విట్టర్ సంస్థ ఆయన ట్వీట్లను నిలిపివేసింది. అయితే మంత్ర�
కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం అని ప్రభుత్వాలు చెబుతున్న నేపథ్యంలో సామాన్యులు, సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమ�
బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) నెట్ ఫ్లిక్స్ మద్దతుతో తొలి బాఫ్టా బ్రేక్ త్రూ ఇండియా పరిశోధక జ్యూరీ సభ్యుల జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా చలనచిత్రాలు, గేమ్స్, టెలివిజన్ �
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహ్మాన్ స్క్రిప్ట్ రైటర్ గా, నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం 99 సాంగ్స్. ఇహాన్ భట్, ఎడిల్సి లీడ్రోల్స్ లో నటించారు. విశ్వేష్ కృష్ణ
‘తెలుగు సినిమాతో నా అనుబంధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. కె.విశ్వనాథ్, బాలచందర్, మణిరత్నం వంటి దిగ్దర్శకుల నుంచి ఎన్నో గొప్ప విషయాల్ని నేర్చుకున్నాను. వాళ్ల స్ఫూర్తితోనే ఈ కథను రాశాను. ఓ సంగీతకారుడి సం�
తన మ్యూజిక్ తో ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులను మ్యాజిక్ చేశాడు ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహ్మాన్. ఈ స్వర మాంత్రికుడు ఇపుడు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా �
టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మూస కథలకు భిన్నంగా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్