Tamil Nadu floods | తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మే�
nuclear reactors | కర్ణాటకలోని కైగా, మధ్యప్రదేశ్లోని చుట్కా, ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ అణు విద్యుత్ ప్లాంట్లలో రెండు చొప్పున అణు రియాక్టర్లు ( Nuclear reactors), రాజస్థాన్లోని మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల
ములుగు.. మున్సిపాలిటీగా అవతరించనుంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారనుంది. బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామ పంచాయతీలతో కలిసి ఏర్పాటు కానుంది. అసెంబ్లీలో మంగళవారం తెలంగాణ పురపాలక చట్టం-2019
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు నోచుకోనున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 48 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, �
తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది
ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ
తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లకు మహర్దశ రానుంది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధ�
తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతకార్మికులకు రూ.15వేల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరైనట్టు తెలంగాణ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ సెక్షన్ అధికారి పాముకుంట్ల రవీందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985లో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్న సమయంలో మండలాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అప్పటివరకు అధిక జనాభా ఉన్న ఇనుగుర్తి గ్రామం మండలకేంద్రంగా ఏర్పాటవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. �
ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూముల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద�
ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జీఓ 317తో బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేం దుకు మ్యూచువల్ కోసం రాష్ట