కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మ�
Hyderabad | తలనొప్పిగా ఉంది.. అర్జెంట్గా ట్యాబ్లెట్ ఇవ్వాలంటూ వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి మెడికల్ షాపు క్యాష్ కౌంటర్ లోనుంచి రూ.50 వేలు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీ అవుట్లెట్లలో వంద ఫార్మాసిస్టుల ఉద్యోగాల కోసం ఈ నెల 6న ఆన్లైన్ జాబ్మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.జయశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర�
Mulugu | ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అపోలో ఫార్మసీ ఎదురుగా కాసింహంపేట గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన బైక్ను నిలిపాడు. ఆ తర్వాత బైక్ కవర్లో రూ. 3 లక్షలను ఉంచి, అక్�
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్కుమార్ సోమవారం ఒక ప్రక�
షాబాద్ : ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 14న ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంన్ట్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్, అపో�
హయత్నగర్ : షెట్టర్ తొలగించి అపోలో ఫార్మసీలో దోపిడీకి పాల్పడిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫార్మసీ ఇన్చార్జీలు నగేష్, వెంకటేష్ లు తెలిపిన వివరాల ప్రకార�