అమరావతి : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 125 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ�
అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆ
కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది.
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 210 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు క�
శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బుధవారం ఏడోరోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం ఆలయంలో చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివప�
అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిరక్షణ కమిటీ చేస్తున్న ఉద్యమానికి సినీనటుడు చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ త్యాగాలకు గుర్తు అని ఆయన పేర్కొన్నారు. ఉక్క�
అమరావతి : ఏపీలో నగరపాలిక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట�
అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరులపై దాడులు జరగడం హేయనీ
అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల
తిరుపతి : కాణిపాకం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరు వాసి అలేఖ్య తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చద�
అమరావతి : కర్నూల్ జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో కరోనా కలకలం సృష్టించింది. ఏపీ మోడల్ గర్ల్స్ స్కూల్లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య సిబ్బంది వారిని హోంక�
అమరావతి : పసుపు జెండా చూస్తే సీఎం జగన్ భయపడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు