ADR Report | దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఎన్నికల వాచ్డాగ్.. ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో
ఏపీఎస్ఆర్టీసీ ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుక
శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ రూపొందిస్తున్న సినిమా ‘ఆటో రజినీ’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాపట్ల ఎ�
Balineni Srinivas Reddy | తానెప్పుడూ మంత్రి పదవి కోసం పాకులాడలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం కొత్త క్యాబినెట్ కొల
అమరావతి: ఉద్యోగ సంఘాలను నిర్భందించడమంటే.. జగన్ తనను తాను నిర్భందించు కున్నట్లేనని ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్, శ్రీకృష్ణదేవారాయలు, బాలయోగి �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గణతంత్ర శుభాకాంక్ష లు తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోల�
AP Night Curfew | పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ కట్టడికి రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి రాత్రి 11 �
బొంరాస్పేట : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలకు మండలంలోని నాందార్పూర్ మల్లికార్జున ఒగ్గుకళా సేవా సమితి కళాకారులకు ఆ�
అమరావతి : ఏపీ సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ డ్రైవ్ను ప్రారంభించారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో 500 ఎల్.పి.ఎం మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏపీ సీఎం జగన్ సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష�
అమరావతి : జగన్ సర్కారు స్థానిక సంస్థల నిధులు దోచి ఆర్థిక సంక్షోభం సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ ల