కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు సరికొత్త రూపును సంతరించుకొన్నది. రూ. 51కోట్ల వ్యయ ంతో 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా, గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటి�
ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎ న్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఓట్ చోరీకి పాల్పడ్డారని, బీజేపీకి ఓట్లు వేయించారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
తన వల్లనే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. టీడీపీ హయాంలోనే తెలుగు రాష్ర్టాల్లో ఐటీ అభివృద్ధి చెందిందని, అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ను ముందుగా తీసుకొ�
బనకచర్ల ప్రాజెక్టుపై తాము ముందుకు వెళ్లడాన్ని ఎవ రూ వ్యతిరేకించడం లేదని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రంలోని బీజేపీ నేతల మౌనమే బలాన్ని చేకూరుస్తున్నది.
దేశంలో జాతీయ రహదారులు తన ఘనతేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు. వాజపేయి ప్రధానిగా ప్రధానిగా ఉన్నప్పుడు తానే నేషనల్ హైవే ఆలోచన ఇస్తే ఆయన రోడ్లు నిర్మించారని బడాయికిపోయారు. నంద్యాల జిల్లా నంద�
తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టిందని.. తెలంగాణపై కచ్చితంగా తమ ఫోకస్ ఉంటుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు.
S thaman | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్కు ఎంపికైన నేపథ్యంలో ఆయన సోదరి నందమూరి భుననేశ్వరి సెలబ్రేషన్స్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు సినీ రా�
తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది.
CM Revanth Reddy | అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి మరోసారి బయటపెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబునాయుడేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు.
పదేండ్లయిపోయాయి ఇక ఇటువైపు ఆ చూపు పడదనుకున్నాం. కానీ, దొంగలించిన ప్రాణం, చూపు మరోసారి ఇటు మళ్లింది. ఇక్కడో శిష్యుడు. పాతాళ భైరవి మాంత్రికునికి ఉన్నట్టు ఒకడున్నాడు. ఈ ఇద్దరు గురుశిష్యులు కూడా ఆ మాంత్రికుని