మంచి సినిమా ఎప్పుడైనా మనుగడ సాగిస్తుందని, కేవలం సోషల్మీడియా బాయ్కాట్ ప్రచారాల వల్ల ప్రేక్షకులు సినిమాల్ని తిరస్కరించరని అభిప్రాయపడ్డారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ఖేర్. సినిమాలపై పనిగట్టుక�
సుదీర్ఘ కాలం తర్వాత కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించారు అనుపమ్ ఖేర్ . ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్లలో ఒకరు అనుపమ్ ఖేర్.
చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేస్తున్న కార్తికేయ 2 (Karthikeya 2) చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది.
రీసెంట్గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంఛ్ అయింది ఎమర్జెన్సీ (Emergency). ఈ చిత్రంలో దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే కంగనా లుక్ కూడా విడుదల చేయగా మంచి స్పందన వస్తోంద
అవసరమైతే సింహాలు కరుస్తాయి: అనుపమ్ ఖేర్ న్యూఢిల్లీ, జూలై 13: కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేయనున్న జాతీయ చిహ్నం విషయంలో రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జ�
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ప్రధానికి ఓ బహుమతి ఇచ్చారు. తన తల్లి ఇచ్చిన రుద్రాక్ష మాలను ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా �
1990లలో జమ్మూకశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్' (The Kashmir Files). ఈ సినిమా బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంస�
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'. వివేక్ అగ్నిహోత్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చిత్ర బృందం ప్రధాని మో
90వ దశకంలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఊచకోతకు ప్రతిరూపంగా ‘ద కాశ్మీర్ ఫైల్స్’ అనే చిత్రాన్ని రూపొందించానని చెబుతున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్�
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హాలీవుడ్ నటుడు , టైటానిక్ ఫేం లియోనార్డో డికాప్రియోతో కలిసి దిగిన రేర్ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ లాస్ ఏంజిల్స్�
ముంబై: బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిగా పేరొందిన సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మరోసారి మాట మార్చారు. సర్కారు ఇమేజీ పెంచుకోవడం కన్నా ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యం అంటూ కోవిడ్ సం
ముంబై: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిం�
బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) నెట్ ఫ్లిక్స్ మద్దతుతో తొలి బాఫ్టా బ్రేక్ త్రూ ఇండియా పరిశోధక జ్యూరీ సభ్యుల జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా చలనచిత్రాలు, గేమ్స్, టెలివిజన్ �