బుల్లితెర బిగ్ రియాలిటీషో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. గత వారం అనీ మాస్టర్ హౌజ్ నుండి బయకు వచ్చేసింది. కొన్ని టెలివిజన్ రియాలిటీ డాన్స్ షో లలో జడ్జ్ గా కొనసాగిన అనీ మాస్టార�
బిగ్ బాస్ 11వ వారం కొరియోగ్రాఫర్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ కావడంతో హౌజ్లో కేవలం ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ 5లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎల�
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో విలన్ టీం గెలవడంతో ఆ టీం సభ్యులు కెప్టెన్సీ పోటీదారలుగా నిలిచారు. వారి కోసం ‘చిక్కకు దొరకకు’ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. విలన్స్ జట్టు సభ్యులు వెల్క్రో జాకెట్ ధరి�
మొన్నటి వరకు జాన్ జిగిరీలలా ఉండే సిరి, షణ్ముఖ్ల మధ్య పదే పదే గొడవ అవుతూ వచ్చింది. షణ్ముఖ్ అన్న మాటలకు సిరి బయట వెళ్లి పడుకోగా,ఆమెను కన్విన్స్ చేసి గుంజీలు తీసి అందరి మందు సారీ చెప్పి అల
బిగ్ బాస్లో శనివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. ముందుగా నాగార్జున శుక్రవారం హౌజ్లో ఏం జరిగిందో చూపించాడు. జైలులో ఉన్న సన్నీ చాలా ఫ్రస్ట్రేషన్తో కనిపించాడు. సంచాలకుడు జెస్సీని మాత్రం స�
కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్ మేట్స్ గేమ్ ఆడుతుండగా, సన్నీని కాజల్, సిరి టార్గెట్ చేస్తూ వచ్చారు.ఆయన దాచుకున్న గుడ్లు దొంగిలించే ప్రయత్నం చేశారు. సిరి కూడా వచ్చి సన్నీ గుడ్లు లాక్కోవడాని�
బిగ్ బాస్ హౌజ్లో జరుగుతున్న టాస్క్లు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని కలిగిస్తున్నాయి. సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియతో హౌజ్ హీటెక్కగా, ఆ తర్వాత జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ కూడా రచ్చ�
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో తొలి రోజు నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజు ఒకరినొకరు ఎంతో ప్రేమగా పలకరించగా,ఆ తర్వాత పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. తన్నుకోవడాలు, కొట్టుకోవ�
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. సినీ, టీవీ, సోషల్ మీడియా రంగాలకు చెందిన వీరు టైటిల్ టార్గెట్గా హౌజ్లోకి అడుగుపెట్టారు. హౌజ�