దేశంలో 42వ టైగర్జోన్ (కవ్వాల్ అభయారణ్యం) ఏర్పాటు కావడంతో నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్ మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలాల్లోని 23 గ్రామాలను ఈ ప్రాంతం అటవీ నుంచి ఖాళీ చేయించి వార�
గోడలపై అందమైన ఆట బొమ్మలు, పిల్లల చిత్రాలు చూసి కార్పొరేట్ ప్లేస్కూల్ అనుకుంటున్నారా..? అయితే మీరు పొరపడినట్టే! ఇది నామాపూర్లోని అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులు, గర్భిణులు, తల్లీబిడ్డల సంరక్షణ కేంద్రాల�
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యమందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఏఎన�
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే మడమ తిప్పని విధంగా నెరవేర్చి తీరుతారు. వాసాలమర్రితో ఇది మరోసారి నిరూపితమైంది. వాసాలమర్రిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందులో భాగంగానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న�
ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు 263 మందికి పట్టాలను పంపిణీ చేశారు. 23వ డివిజన్ శాంతి
గత ఆరు నెలలుగా తన భార్యకు జీతం ఇవ్వడం లేదని నిలదీసిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షా నోటికి వచ్చినట్టు తిట్టాడు. నన్నే నిలదీస్తావా.. పోలీసులు లోపలేసి బొక్కలు ఇరగదీస్తారని హెచ్చరించాడు.
పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావిపౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమలు చ�