Rasamai Balakishan | ఇవాళ చేసింది జమ్మి పూజ కాదు.. రాబోయే పోరాటానికి హరీశ్రావు ఆయుధ పూజ చేశారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రాదనుకున్న తెలంగాణనే సాధించాం.. వచ్చిన తెలంగాణను కాప
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత నియోజవర్గం ఆందోల్కు నర్సింగ్ కాలేజీ మంజూరైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆవేశంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్లో మంగళవారం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్పై దాడి చేసిన ఘటనపై ఆయన స్పం
VC Sajjanar | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్త�
CM KCR | అందోల్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
Andole |కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మను అందోల్ నియోజకవర్గం లీడర్ను చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపింది. ఉమ్మడి రాష్ర్టానికి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించింది. మరి
తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అందోల్ నియోజకవర్గం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరాయి పాలనకు చరమగీతం పాడి స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో అందోల్ రూపురేఖలు �
MLA Kranthi kiran | ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా
Road Accident | సంగారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సాన్పల్లి వద్ద నాందేడ్ - అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు - కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని మహిషాసురమర్దినిగా దహనం చేసి అవమానపర్చిన వారికి వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దశంకరంపేట, జోగిపేట మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆ
సంగారెడ్డి : మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూర్కు గోదావరి జలాలను తరలిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దీంతో ఒక్క అందోల్ నియోజకవర్గంలోనే ఒక లక్షా 80 వేల ఎక�
సంగారెడ్డి : రెండేండ్లలో సంగమేశ్వర ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆందోళ్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తాము అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తద్వారా ఆందోళ్ తప్పకుండా మరో కోనసీమ