Ganja Seized | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు గంజాయి ( Ganja) ని తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ , చౌదర్గూడ పోలీసులు ( Police ) లాల్పహాడ్ వద్ద ఆదివారం పట్టుకున్నారు.
బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెం
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన సొంత రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు ఆమోదించడం చరిత్రలో మరుపు రాని రోజు. హోం మంత్రి సుశీల్కుమార్ షిండే లోకసభలో ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వణుకు పుట్టిందని, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఏమి మాట్లాడుతున్నాడో అతడికే అర్థం కావడం లేదని, ఇప్పటికైనా బీజేపీ శ్రేణులు స్పందించి వెంటనే సైకి
ఆంధ్ర, హైదరాబాద్ మధ్య రంజీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిపత్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో ఆంధ్ర కీలకమైన ఆధిక్యం దక్కించుకుంది. హైదరాబాద్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ రెండో ఇన్నింగ్స్లో మ
ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలతో భద్రాచలం మునిగిపోవటానికి ఏపీలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కారణం కాదని ఆ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు బుకాయించారు. భవిష్యత్తులో భద్రాచలం ముంపునకు గురికాకుండా ఉం
వైజాగ్: అసని తీవ్ర తుఫాన్గా మారింది. దీంతో విమానాలను రద్దు చేశారు. వైజాగ్ విమానాశ్రయంలో 23, చెన్నై ఎయిర్పోర్ట్లో 10 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో సముద్రం అల
రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆర్డర్ టు సర్వ్ అని ఓ ఆర్డర్ ఇచ్చారు. ఎంత అనిశ్చితిని అనుభవించినమో.. ఆ బాధ మాకు తెలుసు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆర్డర్ టు సర్వ్ ఇచ్చేసరికి ఎవరు ఎక్కడ పని చేయాల్నో తెలియని పర
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భారతీయ చికిత్సా విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. కరోనా వేళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి �
ఆంధ్రా పాలకుల ఏలుబడిలో ఏండ్ల తరబడి తెలంగాణ సమాజం వివక్షకు, వెనుకబాటుతనానికి గురైందనేది ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రత్యక్ష అనుభవమే. నిధుల్లో వివక్ష, విధుల్లో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, వ్యవసాయంలో వివక్ష, న�
అమరావతి : రాష్ట్రంలో పలు కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలు ఆదివారం ముగిసాయి. ఏపీలో 36 సర్పంచి, 68వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలీంగ్ ప్రశాంతంగా జర