అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,285కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,120 శాంపిల్స్ పరీక్షించగా 18,285 మందికి కొవిడ్-19 పాజిటి
కరోనా రోగి| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుండి కిందకు దూకి కరోనా రోగి మృతి చెందాడు.
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు | సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగిపోయాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు.
హైవే కిల్లర్| ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా కేసులో న్యాయస్థానం 12 మందికి ఉరిశిక్ష విధించింది. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య ఘట�
ఈ-పాస్| రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
అమరావతి : విశాఖపట్నం నగరంతో పాటు ఉత్తరాంధ్రలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని విశాఖపట్నం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను పూర్తి కొవిడ్ ఆస్ప�
తిరుమల, మే 23: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 25న మంగళవారం నృసింహ జయంతి జరుగనున్నది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత�
అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదంది. క
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 114 మంది చనిపోయారు. వ్యాధి నుండి 23,098 మంది కోలుకుని