విశాఖపట్నం : కొవిడ్-19 సెకండ్ వేవ్ అదేవిధంగా ప్రయాణికుల కొరత కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగించేందుకు నిర్ణయించింది. జూన్ 11 నుండి 21వ తేదీ వరకు రైళ్ల రద్దు ప్రక్రియ కొనసాగ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 83,690 శాంపిల్స్ పరీక్షించగా 8,976 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కొవిడ్తో 90 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 13,568 మంది క
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 88,441 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,373 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలోనే కొవిడ్ వల్ల 80 మంది చనిపోయారు. కరో�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో 85,311 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,413 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 24 గంటల్లో కొవిడ్ వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోగా 15,469 మంది డిశ్చ�
కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం కారా మాష్టారు కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఉదయం 8.20గంటలకు తుది శ్వాస విడిచారు. కాళీపట్నం వెంకట రామ సుబ్రహ్మణ్మేశ్వరరావు.. కారా మాష్�
కృష్ణా జిల్లాలో దారుణం.. | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరువూరు మండలం టేకుపల్లిలో సత్యనారాయణ అనే వ్యక్తి భార్య, కొడుకుపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.
కోటి విలువైన గంజాయి పట్టివేత | మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పోలీసులు రూ.కోటి విలువైన 7.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు.
విమ్స్| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని విమ్స్ దవాఖాన పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం కోల్పోయిన మురిపాల వీరబాబు (37) అనే
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 98,048 శాంపిల్స్ పరీక్షించగా 12,768 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలో 15,612 మంది కరోనా నుంచి పూర్తిగ�
సీఎం కేసీఆర్| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్ర�
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) ఇచ్చిన నివ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో83,461 శాంపిల్స్ పరీక్షించగా 7,943 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 13,400 మందికి పాజిటివ�
అమరావతి : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆదివారం మాంసం, మత్స్య అమ్మకాలను నిషేధించింది. నగరంలోని మాంసం, చేపలు, రొయ్యల దుకాణాల్లో పౌరులు కొవిడ్ నిబంధన�