కరోనా ఎఫెక్ట్| ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండంతో ప్రభుత్వం నివారణా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి ప�
ఒంగోలు : మహిళతో సన్నిహితంగా మెలగడం యువకుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. నేలటూరు గ్రామానికి చెందిన అంకమ్మ రావుకు అదే గ్రామానికి చెందిన మహిళతో కొం
సబ్బం హరి కన్నుమూత | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈ నెల 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ | ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీ
తిరుపతి,మే1: చిత్తూరు జిల్లాలోని కరకంబాడి,నూనెగుండ్లపల్లి లో స్థాపించిన అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్) ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి నుంచి ఏప్రిల్ 30 వ తేదీన ఆదేశాలు అంద
గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల్లో మార్పు : టీటీడీ | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో మే ఒకటో తేదీ నుంచి భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప
విశాఖపట్నం : ఐఐఎం విశాఖపట్నం మరోసారి వంద శాతం సక్సెస్ రేటుతో ఎంబీఏ 2019-21 ప్లేస్మెంట్స్ను ముగించింది. మొట్టమొదటి వర్చువల్ ప్లేస్మెంట్స్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విశాఖపట్నం తన
ఏపీపీఎస్సీ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) 2018లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను బుధవారం రాత్రి