Water disputes| కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఈనెల 25న బోర్డు సమావేశం జరగనుంది.
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఆదివారం రాత్రి ఛాతిలో �
ఏపీ కరోనా బాధితుల అంబులెన్స్లకు బ్రేక్అనుమతి లేకుంటే సరిహద్దుల్లో నిలిపివేస్తున్న రాష్ట్ర పోలీసులు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ)/ ఉండవెల్లి: మెరుగైన వైద్యంకోసం ఇతర రాష్ర్టాల నుంచి కరోనా బాధితులు ప�
ఎమ్మెల్యే| ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు
మాజీ డీజీపీ| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
గుంటూరు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టింది.
అమరావతి, మే 7: కోవిడ్ నేపథ్యంలో మామిడి, టమోటా మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప�
అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కర్నూలు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట చంద్రబా�
ఆంధ్రప్రదేశ్ లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలలో మార్పులు చేసింది అక్కడి సర్కారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో మే 5 తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తున్నది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వ