శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఇలవేల్పుగా కొలిచే కన్నడిగులు
కేంద్ర హోంశాఖ సమీక్ష | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించను�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1326 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజే కొవిడ్ వల్
హైదరాబాద్: చత్తీస్ఘడ్లోని బీజాపూర్-సుక్మా జిల్లా సరిహద్దుల్లో మావోలతో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధప్రదేశ్లో బోర్డర్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల స�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్యలో నమోదవుతున్న రోజువారీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1271 మందికి కరోనా పాజిటివ్గ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతీ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్పేట 104వ వార్డు సచివాలయంలో వారికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్
విజయవాడ : తెలంగాణ స్థానికత కలిగిఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్కు సీఎం వైఎస్ జగన్ అంగీకా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1184 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమా�