హైదరాబాద్ : గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైస్ మిల్లు యజమానులు చర్యలకు ఉపక్రమించారు.
విజయవాడ : ఆంధ్రా-ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ముత్తన్నగిరి జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నా(40) పోలీసులకు లొంగిపోయినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సావాంగ్ తెలిపారు. డీజీపీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పలు �
ఏపీలో నైట్ కర్ఫ్యూ | ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాలతో పాటు రెస్టారెంట్లు, బార్లలో కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ వ్యాక్సినేషన్| కరోనా వ్యాక్సినేషన్పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. కోవాగ్జిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తిలేనిది కాద�
అమరావతి : కరోనా దృష్ట్యా ఈ నెల 21న జరిగే శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. అదేవిధంగా ఆలయా�
సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుట�
ఉగాది మహోత్సవాలు| ప్రముఖ శైవక్షేత్రమైన ఆంధ్రప్రేదశ్లోని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 10న ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే| భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు
మిస్ఫైర్| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచోసుకుంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో ఓ హోంగార్డు భార్య మృతిచెందింది. గొల్లపూడిలోని మౌలానగర్కు చెందిన హోంగార్డు �