అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమా�
తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయనున్నారు. ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎడమ చూపుడు వేలికి సిరా పూశారు. ఆ సిరా గుర్తు ఇంకా పోకపోవడంతో అధికా�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 758 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, నలుగురు మృతి చెందారు. చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇన్స్పెక్టర్ షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. తూర్పుగోదావర
అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర దుర్ఘటన ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును పాలవ్యాను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సాయం చేయాలని కోరిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆంధ్రప్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 310 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణా, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ర�
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 2 కోట్ల విలువ చేసే 800 కిలోగ్రాముల గంజాయిని ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం పోలీసుల�
అమరావతి : చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ప్రమా�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 380 మందికి కరోనా �
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవ�