హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) ఇచ్చిన నివ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో83,461 శాంపిల్స్ పరీక్షించగా 7,943 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 13,400 మందికి పాజిటివ�
అమరావతి : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆదివారం మాంసం, మత్స్య అమ్మకాలను నిషేధించింది. నగరంలోని మాంసం, చేపలు, రొయ్యల దుకాణాల్లో పౌరులు కొవిడ్ నిబంధన�
రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు! | కరోనాకు మందు పంపిణీ చేస్తున్న కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. శనివారం తెల్లవారు జామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయనను తీసుక�
ఏపీ సచివాలయ ఉద్యోగి| ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కరోనా వణికిస్తున్నది. మహమ్మారి బారినపడి మరణిస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగు�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,285కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,120 శాంపిల్స్ పరీక్షించగా 18,285 మందికి కొవిడ్-19 పాజిటి
కరోనా రోగి| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుండి కిందకు దూకి కరోనా రోగి మృతి చెందాడు.
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు | సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగిపోయాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు.
హైవే కిల్లర్| ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన హైవే కిల్లర్ మున్నా కేసులో న్యాయస్థానం 12 మందికి ఉరిశిక్ష విధించింది. 2008లో జాతీయ రహదారిపై వాహనాలు చోరీ, డ్రైవర్ల హత్య ఘట�