తెలంగాణ, ఆంధ్ర మధ్య చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాలు ఎలా ఉన్నాయో ఇదివరకు వ్యాసంలో చూశాం. ఇక భాషా ప్రాతిపదిక మీద ఈ భాషల గురించి అవగాహన లేని ప్రధానమంత్రి నెహ్రూని ఎలా ఒప్పించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సృష్టి�
ఆంధ్ర జలదోపిడీపై కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఆంధ్రాకు తరలించుక పోతుంటే, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంజీవ నాయక్ ప్ర�
తెలంగాణ సీఎం కప్ కరాటే పోటీలలో ఆంధ్రా ఆధిపత్యం నడుస్తున్నది. తెలంగాణ క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేసే సీఎం కప్ క్రీడలు ఆంధ్ర లాబీయింగ్తో పక్కదారి పడుతున్నాయి. ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ�
‘లంహోమె ఇతాయెకీ సదియోంమె సజాపాయి’.. క్షణకాలంలో చేసిన తప్పులకు యుగయుగాలు శిక్ష అనుభవించవలసి వస్తుందని దీనర్థం. ఇది ఒక ఉర్దూ నానుడి. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు ఈ నానుడి అద్దం పడుతుంది
హైదరాబాద్తో ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 58 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్కు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారంటూ కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
MLA Padi Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి తెలంగాణ ను ఆంధ్రా లో కలుపడం ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
Assembly Elections | ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు ప్రియశిష్యుడు రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కలపాలని కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం
మిగ్జాం తుఫాన్ తమిళనాడు రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గినప్పటికీ, నగరం ఇంకా వరద ముంపులోనే ఉన్నది. భారీగా పోటెత్తిన వరద నీటి
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) పోరాటాలను కాంగ్రెస్ పార్టీ (Congress) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.