Paris Olympics : భారత యువ బాక్సర్ అమిత్ పంగల్ (Amit Panghal) విశ్వ వేదికపై తన పంచ్ వవర్ చూపించాడు. కీలక పోరులో చైనా బాక్సర్ను చిత్తుగా ఓడించి 51 కిలోల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) బెర్తు ఖాయం చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరిదైన ఒలింపిక్ క్వా లిఫయిర్స్ టోర్నీ కోసం జాతీయ బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివారం మొత్తం తొమ్మిది మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఏడుగురు పురుష �
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల హవా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు విభాగపు బౌట్లలో అమిత్ పంగల్, సచిన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల 51కిలోల క్వార్ట�
జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత అమిత్ పంగల్(51కి.), ఆరుసార్లు ఆసియన్ చాంపియన్షిప్ కైవసం చేసుకున్న శివ థాపా, 2021 ఆసియన్ చాంపియన్ సంజీత్(92కి.) సెమీఫైనల్స్కు చేరు�
ఆరుసార్లు ఆసియా చాంపియన్షిప్ గెలిచిన శివ థాపా(63.5కి.), అమిత్ పంగల్(51కి.) జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో క్వార్టర్స్కు చేరుకున్నారు. గత టోర్నీలో స్వర్ణం సాధించిన థాపా తన సత్తా చాటుతూ కర్నాటకకు చెంది�
National Boxing Championships: పురుషుల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ - 2023లో భారత బాక్సర్లు శివ థప, అమిత్ పంఘల్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు.
టోక్యో: ఎక్కడో హర్యానాలోని ఓ చిన్న ఊరి నుంచి వచ్చిన ఓ బాక్సర్ ఇప్పుడు ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ ఆశలు రేపుతున్నాడు. అతడిది కూడా దేశంలోని ఎంతోమంది క్రీడాకారుల పరిస్థితే. ఎన్నో డక్కాముక్�
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటడం ద్వారా భారత బాక్సర్లు ఒలింపిక్ పతకాలపై ఆశలు రేపుతున్నారు. 9 మంది భారత బాక్సర్లు విశ్వక్రీడలకు అర్హత సాధించగా.. మేరీకోమ్, అమిత్ పంగల్పైనే అందర�