న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ (52 కేజీలు) గవర్నర్ కప్లో కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. రష్యా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో అమిత్ 0-5తో ప్రపంచ చాంపియన్ షఖోబిదిన్ జొరేవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమి పాలయ్యడు.