అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదిత రేటింగ్ కొత్త కనిష్ఠ స్థాయికి చేరుకుంది. కేవలం 37 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఆయన పనితీరును ఆమోదిస్తున్నారు. ట్రంప్కు ఇప్పటివరకు నమోదైన అత్యల్ప రేటింగ్లల�
ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ అమెరికన్లతో దీపావళి జరుపుకుంటున్నట్టు కన్పించినప్పటికీ, ఆయనకు మద్దతునిస్తున్న మాగా శిబిరం సభ్యులు మాత్రం హిందువులపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. యూఎస్ కాంగ్రె�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశత్వాన్ని సహించమని లక్షలాది అమెరికన్లు శనివారం రోడ్లు, వీధుల్లో నినదించారు. ఆయనకు, ఆయన పరిపాలన, విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 50 రాష్ర్టాలలోని 2,500కు పైగా
భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఇక ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పష్టంచేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ నెల 5న హ్యాండ్సాఫ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ
మెజారిటీ అమెరికన్లకు మోదీ ఎవరో తెలియదట! భారత ప్రధాని ఎవరో తెలియదని 70 శాతం మంది అమెరికన్లు తెలిపారు. యూగవ్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మరో సర్వేలో మోదీపై అభిప్రాయాలను అడిగారు.
అమెరికా వెళ్లాలని కలలు గనని భారతీయుడు ఉండరు. ఇక వెళ్లే అవకాశం లభించిన వారు ఎన్నో ఆశలతో ఆ గడ్డపై అడుగు పెడుతుంటారు. స్వేచ్ఛకు మారుపేరుగా పేరొందిన అమెరికా ప్రతిభావంతులను ఎప్పుడూ నిరుత్సాహపరచదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష �
Osama's letter to Americans | అమెరికా సైనికుల చేతిలో హతమైన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ 21 ఏళ్ల కిందట రాసిన లేఖ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాపై ఉగ్ర దాడి తర్వాత అమెరికన్లకు ఒసామా �
Presidents Age: 70 ఏళ్లు దాటిన వ్యక్తి దేశాధ్యక్షుడు కావాలని కేవలం మూడు శాతం మంది అమెరికన్లు మాత్రమే కోరుకున్నారు. 50 ఏళ్లు దాటిన వ్యక్తి అధ్యక్షుడు కావాలని దాదాపు 49 శాతం మంది ఆకాంక్షించారు. పీవ్ రీసర్చ్ స
అమెరికాలో గ్రీన్కార్డు జారీలో సమూల మార్పులు చోటుచేసుకొనే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్కార్డులు జారీచేస్తుండగా, ఇకనుంచి ప్రతిభ ఆధారంగా మాత్రమే కార్డులు జారీచే