ఆహారపుటలవాట్లు, జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. భారత్లో ఏటా గుండెపోటుతో 30 వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
శతమానం భవతి అన్నమాట అనాదిగా వస్తున్న ఆశీస్సు. ఆయుష్షు ఎవరి చేతిలోనూ ఉండకపోవచ్చు... కానీ, నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అది మానవ నైజం కూడా. బతుకు మీద తీపి, రేపటి రోజున కూడా సూర్యుడి�
మీరు బీపీని ఎలా చెక్ చేయించుకుంటారు? నిటారుగా కూర్చొనే కదా! అయితే ఈసారి నడుము వాల్చి (పడుకొని) చెక్ చేయించుకోండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ రెండు విధానాల్లో ఒకే వ్యక్తి బీపీ చెక్ చేసి చూడగా.. అందులో వ్యత్య�
కరోనా సంక్షోభం తర్వాత చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది ఈ సమస్యతోనే మరణిస్తున్నారు. కాగా, ఈ గుండె సమస్యలకు ప్రధాన కారకాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏ�