జగిత్యాల పట్టణానికి సంబంధించి రూపొందించిన మాస్టర్ ప్లాన్ను పూర్తిస్థాయిలో సవరించి, రైతులకు, ప్రజలకు నష్టం జరగకుండా చూస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ హామీ ఇచ్చారు
ఓ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం కోలుకోడానికి ఏడాది సమయం పడుతుందని, దీనిని పరిగణించకుండా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం నిబంధనను సవరించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. రోడ్డు ప్రమాదంలో వ్యక్
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార
ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపించి నెలన్నర కూడా కాలేదు. బిల్లు ఇంకా స్టాండింగ్ కమిటీ పరిశీలనలోనే ఉన్
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై భారం వేయాలని చూస్తున్నదని, ఇందుకోసం అన్నదాతల వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లను పెట్టాలని రాష్ట్రంపై ఒత్తిడి తెస్తున్నదని రాష్ట్ర రవాణా శ�
బినామీ చట్టాన్ని అది అమలులోకి వచ్చిన తేదీ కంటే ముందుకాలానికి వర్తింపజేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ చట్టంలోని 3(2) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అనేక వాణిజ్య సంస్థలు ఈ తీర్�
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేపిస్టులను రిలీజ్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్
భారత ప్రజాస్వామ్యానికి మూలమైన రాజ్యాంగానికి అవసరానికి అనుగుణంగా అనేక సవరణలు జరిగాయి. కాలంతోపాటు మారుతున్న అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు ఈ సవరణలు ఉపయోగపడ్డాయి. వాటిలో కొన్ని నిపుణ పాఠకులకోసం.. 50వ సవరణ �
ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన తరువాత ప్రభుత్వాలు జాప్యం చేయకుండా నిర్ణీత గడువులోగా భర్
బైకులపై నాలుగేండ్లలోపు పిల్లలను తీసుకువెళ్లేప్పుడు వారికి హెల్మెట్, కిందపడిపోకుండా పట్టి ఉంచేలా బెల్టులాంటి వ్యవస్థ(సేఫ్టీ హార్నెస్) తప్పనిసరి అని కేంద్రం తెలిపింది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్తు చట్టాలకు వ్యతిరేకంగా వివిధ కులవృత్తులు గళమెత్తుతున్నాయి. విద్యుత్తు సంస్కరణలు కులవృత్తులకు గుదిబండగా మారుతాయని ఆయా సంఘాల నేతలు ఆందోళన వ్యక�
రాజ్యాంగాన్ని మార్చడం నేరం కాదు. మార్చాలనడం కూడా నేరం కాదు. కానీ ఇన్నాళ్లూ ఏ విధంగా మార్చుతున్నారనేది, ఏమార్చుతున్నారనేది అసలు సమస్య. ప్రశ్నించవలసిన సమస్య. మొదటి సవరణ కన్నా ముందున్న మన రాజ్యాంగం చాలా గొప�
అమరావతి: ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్ అధ్యక్షత న సచివాలయంలో క్యాబినేట్ స