Amarnath Yatra | కశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకూ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Amarnath Yatra | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. జమ్ము కశ్మీర్లోనూ కుండపోత వర్షాలతో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు తాత్కాలిక బ్రేక్ పడిం�
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు (huge rush) పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా భక్తులు (pilgrims) మంచులింగాన్ని దర్శించుకున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బుధవారం అమర్నాథ్ యాత్ర మొదలైంది. తొలి బ్యాచ్కు చెందిన 5,880 మంది భక్తుల యాత్రను జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ఇక్కడి భాగవతి నగర్ బేస్ క్యాంప్ వద్ద జెండా ఊపి ప్ర�
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైంది. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు వెళ్తున్న 5,880 మందితో (pilgrims) కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఉదయం బయల్దేర�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అమర్నాథ్ యాత్రపై ప్రభావం చూపింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు పది శాతం మేర తగ్గాయి.
Amarnath Yatra | మరికొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభం కానుంది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది యాత్రికులు తరలివస్తుంటారు.
శిథిలావస్థలో ఉన్న చెత్త బోగీలతో కూడిన రైలును పంపిన భారతీయ రైల్వే అధికారులపై బీఎస్ఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించడం కోసం సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రైల
అమర్నాథ్ యాత్రను ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కేవలం 38 రోజులు మాత్రమే నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పహాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది యాత్రికులు మృతిచెందగా, ప్రభుత్వం రక్షణ కారణాలు చ�
Amarnath Yatra: 580 సీఏపీఎఫ్ కంపెనీల సిబ్బందిని అమర్నాథ్ యాత్రకు మోహరించనున్నారు. అంటే సుమారు 42 వేల మంది భద్రతా సిబ్బంది అమర్నాథ్ రూట్లో విధులను నిర్వర్తించనున్నారు. కేంద్ర హోంశాఖ ఈ మేరకు నిర్ణయం తీస
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఐదురోజుల్లోనే యాత్ర కోసం సుమారు రెండు లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జులై 3 నుంచి మొ