Boyapati - Geetha Arts | కొన్ని కాంబినేషన్స్ గురించి వినగానే బ్లాక్బస్టర్ విజయం ఖాయం అనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేషనే.. కమర్షియల్ మాస్ బ్లాక్బస్టర్స్ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత ఏస్ ప
యువ హీరో నిఖిల్ 20వ చిత్రం ‘స్వయంభు’ శుక్రవారం హైదరాబాద్లోప్రారంభమైంది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేయగా, అల్లు అరవింద్
‘మహానటి’ తరువాత కీర్తిసురేష్ తన పంథాను మార్చుకుంది. ఎక్కువగా యువ కథానాయకులతో జత కట్టడానికే ఈ భామ మొగ్గుచూపుతున్నది. ఇటీవల నానితో కలిసి ‘దసరా’లో నటించి అందరి ప్రశంసలు అందుకున్న కీర్తిసురేష్ త్వరలో నా�
హైదరాబాద్ అమీర్పేట్లోని ‘ఏఏఏ సినిమాస్'ను గురువారం అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్తో కలసి అల్లు అర్జున్ ఈ మల్టీఫ్లెక్స్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తల
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ కశ్మీరా కథానాయిక. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం సెన్సార్ ప�
‘18 పేజెస్' సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ ఏడాది విడుదలైన టాప్ఫైవ్ లవ్స్టోరీస్లో మా చిత్రం కూడా తప్పకుండా ఉంటుంది’ అన్నారు కథానాయకుడు నిఖిల్.
“18పేజీస్' సినిమా బాగా వచ్చింది. ఫీల్గుడ్ లవ్స్టోరీగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూశాక మీరు తప్పకుండా ప్రేమలో పడతారు’ అని అన్నారు నిఖిల్.
గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నాయికగా నటించగా..సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అల్లు అరవింద్ సమర్పణల�
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘అందాల రాశీ