Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్ట�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ చిత్ర డైలాగులు, డ్యాన్సులు చాలా పాపులర్ అయ్యాయి కూడా
Allu Arjun | ‘పుష్ప’ చిత్రం హిందీ బెల్ట్లో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన మరో బన్నీ మూవీ ‘అల వైకుంఠపురములో..’ చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేసేందుకు
పుష్ప సందడి మామూలుగా లేదు. హైదరాబాద్లోనైతే ఇంకా ఎక్కువ. ఉదయం ఆరు గంటల నుంచే సినిమా థియేటర్ల వద్ద సందడి మొదలైంది. Allu Arjun ఫ్యాన్స్తో సినిమా హాళ్లన్నీ కిటకిటలాడాయి. ఆర్టీసీ క్రాస్రోడ్లోని దేవీ, సంధ్య థియేట
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. రెండు పార్ట్లుగా రూపొందిన ఈ చిత్రం తొలి పార్ట్ ‘పుష్ప ది ర�
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో పుష్ప చిత్రం ఒకటి. ఈ మూవీ డిసెంబర్ 17న విడుదల కానున్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్లో భాగంగా సమంత ఈ సినిమాలో చేసిన ఊ అంటావా.. ఉఊ అం�
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి పుష్ప సినిమా కోసం ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్తో కుర్రకారు మతులు పోగొట్టేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. �
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన బడా చిత్రం అఖండ పెద్ద హిట్ కొట్టడంతో, ఇక ఇప్పుడందరి దృష్టి మరి కొద్ది రోజులలో విడుదల కానున్న పుష్ప సినిమాపైనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద�
ఇప్పుడు ఎవరి నోట విన్నా సామి సామి పాటనే వినిపిస్తున్నది. పుష్ప సినిమాలోని ఈ పాటకు యూట్యూబ్లో పెట్టిన రెండు వారాల్లోనే 34మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఎంత ఆకట్టుకుందో వేరే చెప్పక్కర్లేదు. మరి ఈ పాట �
అల వైకుంఠపురములో చిత్రం తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత సుకుమార్ తో కలిసి పుష్ప చిత్రం చేస్తున్నాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో హ�
అల్లు అర్జున్,రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్�