రాయలేని భాష వాడితే జర్నలిజం కాదు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆన్లైన్ జర్నలిస్టు యూనియన్ ఆవిర్భావ సభ ఖైరతాబాద్, అక్టోబర్ 3: ఆరోగ్యకరమైన జర్నలిజాన్ని అందించేందుకు తెలంగాణ ఆన్లైన్ జర్నలిస్�
కరోనా బాధితులకు రూ.5.36 కోట్లు అందించాం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి ముకరంపుర, ఆగస్టు 20: జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిప
ఖైరతాబాద్, ఆగస్టు 14 : ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. పర్యావరణ హితమే లక్ష్యంగా గ్లోబల్ ఎకో మార్ట్ సంస్థ రూపొంది
ప్రెస్క్లబ్లో వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఖైరతాబాద్, ఆగస్టు 10: కొవిడ్ బారిన పడిన జర్నలిస్టుల కోసం ఇప్పటి వరకు రూ.5.36 కోట్ల ఆర్థిక సాయం చేశామని తెలంగాణ మీడియా అకాడమ�
ప్రెస్క్లబ్ లో ఉచిత వైద్య శిబిరం | క్రియా ఫౌండేషన్, లైన్ 24 టీవీ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఉచిత కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్ను ఏ�
విద్యుత్తు ఉద్యోగుల సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఖైరతాబాద్, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ భవనాన్ని నవంబర్లోగా పూర్తిచేయాలని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంబంధిత కాంట్రాక్టర్ను, రోడ్లు భవనాలశాఖ ఇంజినీర్లను కోరారు. బుధవారం ఆయన నాంపల�
సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): పశువులకు గడ్డి వేస్తాం.. పాముకు పాలు పోస్తాం.. సాటి మనిషికి తాగేందుకు నీళ్లివ్వక పోవడం అమానుషం అంటూ ‘కులాల అంతరాలను రూపు మాపేందుకు’ సురవరం ప్రతాపరెడ్డి ఉద్యమించిన తీరును
తెలంగాణపై కేంద్రం వివక్ష మీడియా అకాడమీ చైర్మన్ అల్లం కేంద్రం వైఖరిని వ్యతిరేకించాలి తెలంగాణ విద్యావంతుల వేదిక జేఏసీ చైర్మన్ అయాచితం శ్రీధర్ గన్పార్క్ వద్ద విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం త�
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కార్టూనిస్ట్ సుభానికి కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు ప్రదానం ఖైరతాబాద్, జూలై 16: ‘కేంద్రంలో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత మీడియా రంగంపై ప్రత్యక్ష, పరోక్�
జర్నలిస్టు కుటుంబాల నుంచిదరఖాస్తుల ఆహ్వానంతుది గడువు ఈ నెల 25: అల్లం నారాయణ వెల్లడిహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు
హైదరాబాద్ : కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్ట�
మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఇస్తాం రూ.42 కోట్లకు చేరిన జర్నలిస్ట్ సంక్షేమ నిధి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఏ రాష్ట్రంలో లేనివిధంగా కరోనా బారినపడిన జర్నలిస్టులను మ