హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ కన్నుమూశారు. అనారోగ్యం కారణాలతో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. పద్మ మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అల్లం నారా�
‘రాజకీయ పార్టీల’యూట్యూబర్లు జర్నలిస్టులు కాదు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలకు క్షీరాభిషేకం ఖైరతాబాద్, జనవరి 7: చిన్న పత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్�
Gorati Venkanna | పల్లె పదం, తెలంగాణ ఆత్మగానం, జానపద జనగీతం, కవి, తాత్వికుడు, అలతి అలతి పదాలతో అనంతలోకాలను గానం చేసిన కవి గాయకుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్�
సుల్తాన్బజార్,డిసెంబర్ 15: విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్ధిక భరోసాను కల్పిస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చెక్కులు అందజేత పాత్రికేయులకు అండగా ప్రభుత్వం: అల్లం నారాయణ హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక భ
అల్లం నారాయణ | హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ.. ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాత్రమే అని మీడియా అకాడమీ చైర్మన్ అల్ల
December 9 | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన వ్యాసాన్ని తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ షేర్ చేశారు.
15న చెకుల పంపిణీ: అల్లం నారాయణ హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనాతో మరణించిన 63 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకా
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ �