Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2’ (తాండవం). బ్లాక్ బస్టర్ సినిమా ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం రాబోతుంది.
హీరోలకు అభిమానులుండటం సహజం. అలాగే కొన్ని సినిమాలక్కూడా ప్రత్యేకంగా ఫ్యాన్సుంటారు. అలా సపరేట్ ఫ్యాన్ని ఏర్పరచుకున్న సినిమాల్లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందనగానే ఆడియన్స్లో అంచనాలు అంబర�
‘అఖండ’ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తొస్తేనే గూజ్బంప్స్ వచ్చేస్తాయి. ఆ స్థాయిలో తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి శ్రీను. సినిమాలో అఘోరా పాత్ర ఎంటరయ్యేది కూడా ఆ సీన్లోనే. ఆ ఎపిసోడ్లో తమన్ ఇచ్చిన ఆర్.ఆ�
‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’తో తెలుగువారికి దగ్గరైంది. ‘అఖండ’ చిత్రంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల మరోసారి బాలకృష్ణ ‘డాకు మహారాజ్�
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో పాటు డివోషనల్, యాక్షన్ అంశాలత
అఖండ’ సీక్వెల్గా ‘అఖండ - తాండవం’ ప్రకటించినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Boyapati Sreenu | రెండేళ్ల కిందట వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టంచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని చోట్ల 50% ఆక్యూపెన్సీతో రిలీజై కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్లో మేజర్ క్�
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలిస్తే ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే బాక్సాఫీస్కు పూనకం వస్తుంది. వీళ్ళ కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ
అగ్ర హీరో బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తాను హోం ఐసోలేషన్కు వెళ్లానని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, కొద్ది రోజుల క�
సినిమాలోని సీన్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ట్రాఫిక్ సీపీ హీరో, డైరెక్టర్లకు ధన్యవాదాలు సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ‘అఖండ’ తెలుగు సినిమాలో హీరో, హీరోయిన్ జీపులో వెళ్తుండగా.. హీరో సడన్ బ్రేక్