ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో లైన్పై అధ్యయనం చేసి రాగా, మరోవైపు జనరల్ కన్సల్టెంట్గా ఎంపికైన స
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు లాభసాటి కాదట. నగరంలో మెట్రో నిర్మించాల్సినంత ట్రాఫిక్ రద్దీ లేదట. ఉత్తరప్రదేశ్లో పట్టుమని పది లక్షలమంది కూడా ఉండని మీరట్,
Airport Metro | ఎయిర్ పోర్టు మెట్రో పనులు ఒక్కోఅడుగు ముందుకు పడుతున్నాయి. సోమవారం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. రాయదుర్గం నుంచి శంష�
కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప�
Hyderabad | ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ను సూచించేలా హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున చిన్న హద్దు రాయి, ప్రతి అర కిలోమీటరుకు ఒకటి చొప్పున పెద్దగా కనిపించేలా హద్దురాయిని ఏ�
Airport Metro | శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రూట్ మ్యాప్ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు పరిశీలించారు. రాయదుర్గం స్టేషన్ - నానక్రామ్గూడ జంక్షన్ క్లిష్టమైన మార్గం అని పేర్కొన్న�
పట్టణాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.11,372 కోట్లు ఇచ్చారు. నిర్వహణ పద్దుకు రూ.3,906 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రగతి పద్దుకు ప్రతిపాదించారు. పట్టణ ప్రగతికి రూ.1,474 కోట్లు ఇవ్వగా.. ఇది నిరుటి కంటే 80 కోట్లు అధికం. పట్టణాభ�
Airport Metro | ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణ ముందస్తు పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ల నియామకం జరుగుతుందన్నారు.
హైదరాబాద్ ఓ పవర్ ఐల్యాండ్. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశంలోని ఎన్నో నగరాల కంటే ముందుగా మన సిటీకి విద్యుత్ వచ్చింది. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకొని అద్భుతమైన కాస్మో�
చారిత్రక, ఆధునిక మేళవింపుతో విశ్వపథాన పయనిస్తూ.. అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.
కాలుష్యరహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రోయేనని, హైదరాబాద్లో దీన్ని మరింతగా విస్తరించడంలో భాగంగా భవిష్యత్తులో ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
Airport Metro | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు
ఆకాశమే హద్దుగా.. అభివృద్ధిలో నగరం దూసుకుపోతున్నది. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ‘వ్యూహాత్మక’ ప్రణాళికతో ప్రజా రవాణా వ్యవస్థ పురోగమిస్తున్నది. సరికొత్త భాగ్యనగరం ఆవిష్కృతమవుతున్నది.