Waqf Board Bill | వక్ఫ్ బోర్డు రద్దు బిల్లుకు నిరసనగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఆదివారం నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్తో పాటు ఆప్, డీఎంకే తదితరులు దాఖలు చేసిన 10 పిటిషన్లను బుధవారం వ�
AIMIM to support AIADMK | తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం ఈ విషయం తెలిపారు.
లోక్సభ ఎన్నికలతోపాటు
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేయడం తమ విధానమని మజ్లిస్ (ఎంఐఎం) మరోసారి నిరూపించుకున్నది. పదేండ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం తాజాగా పా�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో కలిసి పోటీచేయాలని అప్నాదళ్ (కమెరావాదీ), ఏఐఎంఐఎం నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఆదివారం మీడియా సమావేశంలో ఇరువురు నేతలు పొత్తు గురించి వెల్లడిం�
AIMIM Ties Up With Apna Dal (K) | హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్కు చెందిన అప్నా దళ్ (కామెరవాది)తో పొత్తు పెట్టుకున్నారు. పల్లవి పటేల్కు చెందిన ఆ పార్టీతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చే�
కాళేశ్వరం ప్రాజక్టు కోసం ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెలకు, బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన అంకెలకు పొంతనలేదని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
AIMIM: ఎంఐఎం పార్టీ నేత అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లమ్ ముఖియాను బీహార్లో కాల్చి చంపారు. గోపాల్గంజ్లో ఈ ఘటన జరిగింది. బైక్ మీద వచ్చిన కొందరు దుండగలు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.
AIMIM | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తడబడినా పాతనగరంలోని ఏడు స్థానాలను మజ్లిస్ పార్టీ తిరిగి నిలబెట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొందింది.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన స్థానాలన్నింటిని తిరిగి నిలబెట్టుకున్నది. 2018 ఎన్నికల్లో ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందింది. 2023 ఎన్నికల్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా ఏడ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. దారుసలాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రత్యేకంగ
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఏఐఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థన మేరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్ద�