Omicron vaccines | కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్ (రెండు డోసులు) చేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకుతోంది. దీంతో అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్�
COVID-19 booster Dose | బూస్టర్ డోస్పై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు! | కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కొవిడ్కు వ్యతిరేకంగా పలు దేశాల్లో టీకాల పంపిణీ పూర్తి కాగా.. మరికొన్ని దేశాల్లో వ
వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మూడు కంపెనీల టీకాల
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శ�
న్యూఢిల్లీ: స్థానిక పరిస్థితుల మేరకు దశలవారీగా స్కూళ్లను తెరువవచ్చని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఈ దిశగా దేశం ఆలోచించాలని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి విద్యా స�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియనే లేదు.. అప్పుడే థర్డ్ వేవ్పై ఆందోళన మొదలైంది. థర్డ్ వేవ్ తప్పదు అన్నది చాలా మంది వాదన. అయితే అది ఎప్పుడు వస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు �
న్యూఢిల్లీ : దేశంలో రెండేండ్లు పైబడిన చిన్నారులకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కొవ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. పిల్లలపై కొవ్యాక్సిన్ చేప�
జూలై చివరి నాటికి రోజుకు కోటి టీకాలు : ఎయిమ్స్ చీఫ్ | దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నా�
న్యూఢిల్లీ : కరోనా కల్లోలం కొనసాగుతుండగానే మహమ్మారి రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ద్వారా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ మ్యుటేట్ క�