ఢిల్లీ,మే 2: ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కఠిన లాక్డౌన్ అవసరమని ఎయిమ్స్ చీఫ్ డా.రణ్దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయ�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ తో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి మాత్రమే వైద్యుల సిఫార్సు మేరకు రెమ్డిసివిర్ మందు ఇవ్వాలని అందరికీ ఇదే ఔ|షధం అవసరం లేదని, ఇది రామబాణం కాదని అత్యున్నత వైద్యుల గ్ర�
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా. న్యూస్18
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తున్న సమయంలో ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు రెమ్డెసివిర్ ఏమీ మంత్ర దండం కాదని, ఇది మరణాలను తగ్గించ�
న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ స్ట్రెయిన్లు దేశవ్యాప్తంగా ప్రబలుతున్నా ప్రజలు కొవిడ్-19ను తేలికగా తీసుకుంటున్నారని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్ద�