AIG Hospital | హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో శనివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి గ్రౌండ్ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంట
ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ ఏఐజీ హాస్పిటల్స్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. రూ.800 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఆంకాలజీ సెంటర్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కొత్తగా మూడు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కిమ్స్, ఏఐజీ దవాఖానలు, టీ-వర్స్ భాగస్వామ్యంతో ఎండోసోపీ టెక్నీషియన్, ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రో
దేశాన్ని పట్టిపీడిస్తున్న మధుమేహ మహమ్మారిని నిర్మూలించేందుకే డయాబెటిక్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖా�
దేశంలోనే తొలి బయోబ్యాంక్ హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో ప్రారంభమైంది. ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ మంగళవారం దీన్ని ప్రారంభిం చారు.
మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) కలిసి ఒక సమగ్ర అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఏఐజీ హాస్పిటల్స్ తెలిపింది.
Minister Errabelli Dayakar Rao | మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి కొత్తకోట దయాకర్ రెడ్డి పార్థివదే�
Sarath Babu | సీనియర్ నటుడు శరత్బాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి వర్గాలు కీలక అప్డేట్ ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంటూ తాజాగా ఓ హె�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు �
హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ (హెచ్ఏఐ) నియంత్రణ అనేది హెల్త్కేర్లో సవాలుగా మారుతున్నదని, దేశంలోనే కాకుండా అభివృద్ధి చెందిన యూఎస్, యూకే వంటి దేశాల్లో సైతం ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని ఏషియన