రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 2024-25 మార్చి నాటికి 1.24లక్షల మంది బాధితులు ఉండగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,43,173కు చేరడం ఆందోళన కలిగిస్తున్న ది.
జిల్లాలోని ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారుల సమిష్టి కృషి ఫలితంగా జిల్లాలో ఎయిడ్స్ తగ్గుముఖం పట్టింది. గతంలో ఎయిడ్స్పై పూర్తి అవగాహన లేకపోవడంతో కేసులు విచ్చలవిడిగా పెరిగిపోయేవి. ఎయిడ్స్ వ్�
Awareness Programmme | తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జన జాగృతి కళావేదిక ఆధ్వర్యంలో గ్రామస్థులకు హెచ్ఐవీ , ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా మండల విద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. దీనికి జిల్లా విద్యాధికారి మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా డ�
సమాజంలో ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. గురువారం పట్టణంలో మధిర జిలుగుమాడులో ఆదరణ సేవా ఫౌండేషన్లో వృద్ధులు, అనాథల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు.
HIV: ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ వైరస్తో 2023లో సుమారు 4 కోట్ల మంది బాధపడినట్లు ఐక్యరాజ్యసమితి తన కొత్త రిపోర్టులో పేర్కొన్నది. సుమారు 90 లక్షల మందికి చికిత్స అందడం లేదని, దీని వల్ల ఎయిడ్�
మీరు వాకింగ్కు వెళ్లిన ప్రతీసారి, డాక్యుమెంట్ను ప్రింట్ తీయించుకున్న ప్రతీసారి లేదా సాదాసీదాగా చెప్పాలంటే.. మీ శరీరాంగాలు సజావుగా కలిగి ఉన్నందుకు మీపై పన్ను విధిస్తే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుక�
Sanatana Dharma: డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రెసీతో ఆయన పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చే�
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ టి.ఎన్.స్వామి అన్నారు.