బడి ఈడు బాలలందరూ బడిలోనే ఉండాలని, బాల కార్మికులుగా ఎవరూ మిగిలిపోకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇం�
Terrorist Infiltration | జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు (Terrorist Infiltration) పాకిస్థాన్ ఆర్మీ సహకరించింది. దీని కోసం సొంత ఆర్మీ పోస్ట్ను దగ్ధం చేసింది. భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం రాత్రి జమ్మూలోని అం�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్యవారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీలు అయ్యేలా చూడడం
బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రూ.లక్షకోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోన
పోలీస్ విధుల్లో మరింత పారదర్శకతను తెచ్చేలా సాంకేతికత జోడింపుపై పోలీస్శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే టీఎస్కాప్ మొబైల్యాప్లో చాలావరకు రోజువారీ విధులకు సంబంధించి కార్యకలాపాలు
రష్యాతో సమర్థంగా పోరాడటంలో ఉక్రెయిన్కు తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేసేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. రూ.1.5 లక్షల కోట్లు ఆర్థిక సాయం చేయాలని జీ7 దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమ�
రైతులు వడి వడిగా వానకాలం సాగుకు సన్నద్ధ్దమవుతున్నారు. ఇప్పుడిప్పుడే చిన్నా చితకా పనులు మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడం, బావులు, బోర్లలో భూగర్భ జలాలు
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
ఓ నిరుపేద యువతికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎంతో ఉపయోగపడ్డాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన జూపెల్లి పార్వతి-వెంకన్న దంపతులు. వీరిద్దరు అకాల మరణంతో వారి కూతురు చందన అనాథగా మారిం
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ
శిథిలావస్థకు చేరి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోక కళావిహీనంగా తయారైన పురాతన ఆలయానికి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి పునరుజ్జీవం పోశారు. పుట్టి పెరిగిన అన్నారంలోని పురాతన శివకేశవ వీరభద్రస్వామి ఆలయానికి ప్రా�
అమెరికా సాయంలో భాగంగా తొలివిడుతల్లో 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్య పరికరాలను పంపింది. భారత్కు 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 300 వెంటిలేటర్లు అందజేస్తామని జపాన్ ప్రకటించిం�