ఏఐతోఒక నకిలీ వీడియో తయారు చేసి రూ. 22 లక్షలు బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. సోషల్మీడియాలో బాధితుడు ఒక వీడియోను చూశాడు, యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు, స్టాక్స్లో పెట్టుబడి ప�
మా బిడ్డ ఎందుకు అందరి పిల్లల్లాలేడు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? మామూలుగా ఎప్పుడు మారతాడు?.. ఇలాంటి ప్రశ్నలతో ఏళ్ల తరబడి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఎందరో! ఆటిజం బారినపడి.. బంగారు భవిష్యత్తును కోల్ప�
Tech Layoffs | ఇటీవల కాలంలో టెక్ రంగంలో లేఆఫ్లో విపరీతంగా పెరిగిపోయాయి. పలు కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలగింపులపై ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొన
Amar Subramanya: భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్గా యాపిల్ సంస్థ నియమించింది. జాన్ గియన్నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు.
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sundar Pichai: ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే, దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందని గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాంకేతిక ప్రపంచం వేగంగా పరిణామం చెందుతున్నది. ఒకప్పుడు ఉదోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నది. ఈ ఏడాది లక్షకుపైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్�
టెక్ సెక్టార్లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగానూ ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
Grokipedia | అమెరికా బిలియనీర్, టెస్లాబాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెర తీశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ‘వికీపీడియా’ (Wikipedia)కి పోటీగా గ్రోకిపీడియా(Grokipedia) పేరుతో కొత్త ఎన్సైక్లోపీడియాను పరిచయం చేశారు
IIIT Raipur | ఒక స్టూడెంట్ 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. ఏఐ ఉయోగించి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. ఇది బయటపడటంతో బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్న
Sai Pallavi | సినిమాల్లో గ్లామర్కు భిన్నంగా నేచురల్ నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే నటీమణుల్లో సాయిపల్లవి ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎక్స్పోజింగ్ లేకుండానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమెకు ‘లేడీ పవర్ స్టార్’ �
ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజ�
జపాన్లోని పాత్ టు రీబర్త్ రాజకీయ పార్టీ సారథ్య బాధ్యతలను కృత్రిమ మేధ (ఏఐ) చేపట్టబోతున్నది. మాజీ మేయర్ షింజి ఇషిమరు ఈ ఏడాది జనవరిలోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో ఈ పార్