ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది.. అయితే వాస్తవానికి ఇది సాధ్యంపోయినా, అసలు మనం ఊహించకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన క�
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్-2024 హైదరాబాద్లో ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అ�
కృత్రిమ మేధ(ఏఐ) కోసం త్వరలో యూపీఐ లాంటి ప్లాట్ఫామ్ రావొచ్చని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనప్రాయంగా తెలిపారు. బుధవారం ఢిల్లీలో ప్రారంభమైన గ్లోబల్ ఇండియా ఏఐ సదస్సు-2024ను ఉద్దేశించి ఆయన మాట్�
హైదరాబాద్తో పాటు అన్ని నగరాల్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్బాబు సూచించారు.
శాన్వి.. ఓ అందగత్తె.. ఒకసారి లెహెంగా కడుతుంది.. మరోసారి స్విమ్ సూట్ ధరిస్తుంది.. ఆ ఫొటోలన్నీ ఇన్స్టాలోనూ పెడుతుంది.. ఇంకేం... వేల మంది ఫాలోవర్లు.. ఆమె ఓ ఇన్ఫ్లూయెన్సర్! ఇవన్నీ నిజం... కానీ ఆమె ఒక్కటే నిజం కాదు
ఓ కార్మికుడు... పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంతలో ఉన్నతాధికారి వచ్చాడు. తన పక్కన ఉన్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తరం అందించాడు. తొలగించిన వ్యక్తి స్థానంలో, ఓ రోబోను తీసుకువచ్చి నిలబెట్�
దేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో విద్యార్థులకు థియరీ పరీక్షలకు, ప్రాక్టికల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో గణనీయమైన తేడా ఉండటం పట్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆందోళన వ్యక్తం చే�
కృత్రిమ మేధ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత. ఇది భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగులకు ఎసరు పెడుతుందని, రానున్న దశాబ్ద కాలంలో జాబ్ మార్కెట్లో కీలక మార్పులకు కా�
తాను తీసుకొచ్చిన ఓ గొప్ప ఆవిష్కరణ పక్కదారిపట్టి మానవాళికి కొత్త కష్టాలను తీసుకొస్తుంటే.. ఏ శాస్త్రవేత్త కూడా భరించలేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమమేధ-ఏఐ) పితామహుడు జాఫ్రీ హింటన్ దీనికి మినహా�
చాట్జీపీటీ, సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ (ఏఐ) వల్ల వాతావరణ సంక్షోభం మరింత దుర్భరమవుతుందని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్తున్నారు. ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పాలిటిక్స్' జర్నల్
ఎక్స్లో ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలు పోస్ట్ చేయొచ్చని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం వెల్లడించారు. వీటితోపాటు టీవీ సిరీస్లు, పాడ్ కాస్ట్లను ఎక్స్లో పోస్ట్ చేసి మానిటైజేష�
సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో.. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానం చాటి చెప్తున్నది. మనిషి సృష్టించిన విజ్ఞానం.. చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతున్నది మరి.