చ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్టీచింగ్ రిక్రుట్మెంట్ బోర్డు పరీక్షల్లో ఏఐ సహాయంతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఇద్దరు యువకులు కాపీయింగ్ పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోక
HCU | కొండాపూర్, డిసెంబర్ 24 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కాపీ చేస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మనదేశంలో ఏఐ, చాట్ జీపీటీ టెక్నాలజీ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడటం అత్యంత ప్రమాదకరమని కేంద్రం తాజాగా పేర్కొన్నది.
ఏఐతోఒక నకిలీ వీడియో తయారు చేసి రూ. 22 లక్షలు బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. సోషల్మీడియాలో బాధితుడు ఒక వీడియోను చూశాడు, యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు, స్టాక్స్లో పెట్టుబడి ప�
మా బిడ్డ ఎందుకు అందరి పిల్లల్లాలేడు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? మామూలుగా ఎప్పుడు మారతాడు?.. ఇలాంటి ప్రశ్నలతో ఏళ్ల తరబడి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఎందరో! ఆటిజం బారినపడి.. బంగారు భవిష్యత్తును కోల్ప�
Tech Layoffs | ఇటీవల కాలంలో టెక్ రంగంలో లేఆఫ్లో విపరీతంగా పెరిగిపోయాయి. పలు కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలగింపులపై ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొన
Amar Subramanya: భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్గా యాపిల్ సంస్థ నియమించింది. జాన్ గియన్నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు.
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sundar Pichai: ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే, దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందని గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాంకేతిక ప్రపంచం వేగంగా పరిణామం చెందుతున్నది. ఒకప్పుడు ఉదోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నది. ఈ ఏడాది లక్షకుపైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్�
టెక్ సెక్టార్లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగానూ ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
Grokipedia | అమెరికా బిలియనీర్, టెస్లాబాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెర తీశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ‘వికీపీడియా’ (Wikipedia)కి పోటీగా గ్రోకిపీడియా(Grokipedia) పేరుతో కొత్త ఎన్సైక్లోపీడియాను పరిచయం చేశారు
IIIT Raipur | ఒక స్టూడెంట్ 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. ఏఐ ఉయోగించి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. ఇది బయటపడటంతో బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్న