హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో భారతదేశంలోని Infosys, TCS, Wipro వంటి ప్రముఖ ఐటీ సంస్థల్లో 'AI Doomsday” కలవరం మొదలైందని.. ఈ పరిణామాలు దేశ యువత భవిష్యత్తు, ఉద్యోగ భద�
Accenture : తాజాగా టెక్ కంపెనీ యాక్సెంచర్ ఈ విషయంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐని తప్పనిసరిగా వాడాలని సూచించింది. లేకుంటే ప్రమోషన్లు కట్ చేస్తామని హెచ్చరించింది.
భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ‘సర్వమ్ ఏఐ’ దేశంలోనే తొలి ఏఐ టెక్నాలజీ కండ్ల జోడును విడుదల చేసింది. ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అత్యంత అధునాతన ఏఐ కండ్ల జోడు ‘సర�
ఒక పక్క భారత్ వేదికగా కృత్రిమ మేధ (ఏఐ)పై శిఖరాగ్ర సమావేశం-2026 నిర్వహిస్తూ దాని గొప్పతనం, ప్రభావంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో దాని అతి వినియోగం వల్ల ఏర్పడే పరిణామాల రెండో కోణంపై సుప్రీం కోర్టు ఆంద�
పునరుత్పాదక శక్తితో నడిచే హైపర్స్కేల్ ఏఐ-రెడీ డాటా సెంటర్లను 2035 నాటికి అభివృద్ధి చేయడానికి అదా నీ గ్రూపు మంగళవారం 100 బిలియన్ డాలర్ల(రూ. 9,06,480 కోట్లు)పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది.
ఉన్న ఉద్యోగాలను కృత్రిమ మేధ (ఏఐ) తొలగించదని, అది కొత్త అవకాశాలను సృష్టిస్తుందని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఏఐ మానవ పనిని తొలగించదు.
Nikhil | టాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సంబం
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ కేవలం ఒక యంత్రంలా కాకుండా మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే ఒక వర్చువల్ భాగస్వామిగా మారుతున్నది. ఇది సమాజంలో సరికొత్త సామాజిక, మానసిక మార్పులకు దారితీస్తున్నది. మనుషులు ఏ�
నేడు శాస్త్ర సాంకేతిక రంగంలో ఏఐ లేకుండా దాదాపు ఏ పనీ జరగడం లేదు. ఈ పరిణామం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని ఓ స్టార్టప్ సీఈవో హెచ్చరిస్తున్నారు. ఇది ‘కొవిడ్ కంటే అతి భయంకరమైనది’ అని వ్యాఖ్యానించారు.
Social media : అసభ్యకర, అభ్యంతరకర ఏఐ, డీప్ఫేక్ కంటెంట్ విషయంలో సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అలాంటి కంటెంట్ను మూడు గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది.
చరిత్రలో అడుగడుగునా ఓ గొప్ప మేధావి తారసిల్లుతూనే ఉంటాడు. తన ఆవిష్కరణలతోనో, ఊహలతోనో ఆకట్టుకుంటాడు. కానీ, వాటిని లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నవారు అరుదు. అందుకనే ఎలన్ మస్క్ కాస్త ప్రత్యేకం. కేవలం పెట్ట�
Sridhar Vembu : ప్రస్తుతం ఐటీ నిపుణుల్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏఐ. వేగంగా విస్తరిస్తున్న ఏఐ కారణంగా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
జన్యు పరిశోధన రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. గూగుల్ డీప్మైండ్ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కృత్రిమ మేథస్సు సాధనం ఆల్ఫా జీనోమ్ ను విడుదల చేసింది. వ్యాధులకు కారణమయ్యే జన్యు మా
Pratika Rawal : సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) సైతం గ్రోక్ బాధితుల జాబితాలో చేరింది.
Smartphones: ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. దీనికి కారణం.. ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ కు డిమాండ్ పెరగడమే.