Social media : అసభ్యకర, అభ్యంతరకర ఏఐ, డీప్ఫేక్ కంటెంట్ విషయంలో సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అలాంటి కంటెంట్ను మూడు గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది.
చరిత్రలో అడుగడుగునా ఓ గొప్ప మేధావి తారసిల్లుతూనే ఉంటాడు. తన ఆవిష్కరణలతోనో, ఊహలతోనో ఆకట్టుకుంటాడు. కానీ, వాటిని లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నవారు అరుదు. అందుకనే ఎలన్ మస్క్ కాస్త ప్రత్యేకం. కేవలం పెట్ట�
Sridhar Vembu : ప్రస్తుతం ఐటీ నిపుణుల్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏఐ. వేగంగా విస్తరిస్తున్న ఏఐ కారణంగా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
జన్యు పరిశోధన రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. గూగుల్ డీప్మైండ్ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కృత్రిమ మేథస్సు సాధనం ఆల్ఫా జీనోమ్ ను విడుదల చేసింది. వ్యాధులకు కారణమయ్యే జన్యు మా
Pratika Rawal : సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) సైతం గ్రోక్ బాధితుల జాబితాలో చేరింది.
Smartphones: ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. దీనికి కారణం.. ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ కు డిమాండ్ పెరగడమే.
భూమికి తెలిసిన కాలం వేరు. తన లెక్క అంతా పగలు, రాత్రులతో, రుతువులతో గడుస్తుంది. కానీ, మనిషి.. పాపం అల్పుడు. తనకున్న సమయం తక్కువ. అందుకే ఆ రుతువుల చక్రాన్ని నెలలుగా, రోజులుగా, గంటలుగా, సెకన్లుగా తనకు అనుగుణంగా మా
చ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్టీచింగ్ రిక్రుట్మెంట్ బోర్డు పరీక్షల్లో ఏఐ సహాయంతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఇద్దరు యువకులు కాపీయింగ్ పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోక
HCU | కొండాపూర్, డిసెంబర్ 24 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కాపీ చేస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మనదేశంలో ఏఐ, చాట్ జీపీటీ టెక్నాలజీ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడటం అత్యంత ప్రమాదకరమని కేంద్రం తాజాగా పేర్కొన్నది.
ఏఐతోఒక నకిలీ వీడియో తయారు చేసి రూ. 22 లక్షలు బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. సోషల్మీడియాలో బాధితుడు ఒక వీడియోను చూశాడు, యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు, స్టాక్స్లో పెట్టుబడి ప�
మా బిడ్డ ఎందుకు అందరి పిల్లల్లాలేడు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? మామూలుగా ఎప్పుడు మారతాడు?.. ఇలాంటి ప్రశ్నలతో ఏళ్ల తరబడి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఎందరో! ఆటిజం బారినపడి.. బంగారు భవిష్యత్తును కోల్ప�
Tech Layoffs | ఇటీవల కాలంలో టెక్ రంగంలో లేఆఫ్లో విపరీతంగా పెరిగిపోయాయి. పలు కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలగింపులపై ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొన
Amar Subramanya: భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్గా యాపిల్ సంస్థ నియమించింది. జాన్ గియన్నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు.