తాజాగా తొలగించిన ఉద్యోగులకు మరోసారి కంపెనీ మెయిల్స్ పంపింది. డెస్క్ దగ్గర ఉద్యోగులకు సంబంధించిన ఏవైనా వ్యక్తిగత వస్తువులు ఉంటే తీసుకుని, ఆఫీసుల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ తాజా మెయిల్ పంపింది.
Golden Globe Awards | గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నిర్వహకులు సినిమాల్లో ఏఐ వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హాలీవుడ్లో రోజురోజుకూ పెరుగుతున్న ఏఐ ప్రభావం నేపథ్యంలో 2027 అవార్డుల కోసం ప్రత్యేక నిబంధనలను ప్రకటించార
ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం కమిటీ కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.
Oscar Awards | ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా నిలిచిన అకాడమీ అవార్డ్స్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అకాడమీ సంస్థ కొ
Oracle layoffs: కృత్రిమ మేధా తన పంజా విసురుతోంది. ఏఐ దెబ్బకు లేఆఫ్స్ సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు ఏకంగా సీనియర్ లెవల్ ఉద్యోగాలు కూడా ఊస్ట్ అవుతున్నాయి. ఆటోమేషన్తో అధిక లాభాలు ఆశిస్తున్న కంపెనీలు.. అంతే సంఖ్
ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తల వరుస అసాధారణ మరణాలు, అదృశ్యాలు కొత్త ఆందోళనలు రేకెత్తిస్తూ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
Ram Gopal Varma | ప్రస్తుతం మార్కెట్ను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ఎలా శాసిస్తుందో తెలిసిందే. ప్రత్యేకించి ఏఐ ప్రభావం సినీ ఇండస్ట్రీపై చాలా తీవ్రస్థాయిలో పడే ప్రమాదముందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్జీవీ కామె
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉనికిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన బతికే ఉన్నారా, లేక మరణించారా అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో భారతదేశంలోని Infosys, TCS, Wipro వంటి ప్రముఖ ఐటీ సంస్థల్లో 'AI Doomsday” కలవరం మొదలైందని.. ఈ పరిణామాలు దేశ యువత భవిష్యత్తు, ఉద్యోగ భద�
Accenture : తాజాగా టెక్ కంపెనీ యాక్సెంచర్ ఈ విషయంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐని తప్పనిసరిగా వాడాలని సూచించింది. లేకుంటే ప్రమోషన్లు కట్ చేస్తామని హెచ్చరించింది.
భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ‘సర్వమ్ ఏఐ’ దేశంలోనే తొలి ఏఐ టెక్నాలజీ కండ్ల జోడును విడుదల చేసింది. ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అత్యంత అధునాతన ఏఐ కండ్ల జోడు ‘సర�
ఒక పక్క భారత్ వేదికగా కృత్రిమ మేధ (ఏఐ)పై శిఖరాగ్ర సమావేశం-2026 నిర్వహిస్తూ దాని గొప్పతనం, ప్రభావంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో దాని అతి వినియోగం వల్ల ఏర్పడే పరిణామాల రెండో కోణంపై సుప్రీం కోర్టు ఆంద�
పునరుత్పాదక శక్తితో నడిచే హైపర్స్కేల్ ఏఐ-రెడీ డాటా సెంటర్లను 2035 నాటికి అభివృద్ధి చేయడానికి అదా నీ గ్రూపు మంగళవారం 100 బిలియన్ డాలర్ల(రూ. 9,06,480 కోట్లు)పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది.
ఉన్న ఉద్యోగాలను కృత్రిమ మేధ (ఏఐ) తొలగించదని, అది కొత్త అవకాశాలను సృష్టిస్తుందని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఏఐ మానవ పనిని తొలగించదు.
Nikhil | టాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సంబం