IIIT Raipur | ఒక స్టూడెంట్ 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. ఏఐ ఉయోగించి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. ఇది బయటపడటంతో బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్న
Sai Pallavi | సినిమాల్లో గ్లామర్కు భిన్నంగా నేచురల్ నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే నటీమణుల్లో సాయిపల్లవి ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎక్స్పోజింగ్ లేకుండానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమెకు ‘లేడీ పవర్ స్టార్’ �
ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజ�
జపాన్లోని పాత్ టు రీబర్త్ రాజకీయ పార్టీ సారథ్య బాధ్యతలను కృత్రిమ మేధ (ఏఐ) చేపట్టబోతున్నది. మాజీ మేయర్ షింజి ఇషిమరు ఈ ఏడాది జనవరిలోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో ఈ పార్
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యాబోధన చేస్తున్నట్లు డీడీ టీ డబ్ల్యూ ఎన్ విజయలక్ష్మి, ఏసీఎంఓ ఎల్.రాములు తెలిపారు. ఏఐ తో విద్యా భోధనలో గ�
Mirai | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ "మిరాయ్" సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ఆరంభంలో వినిపించిన ప్రభాస్ వాయిస్ ఓవర్ అభిమానులను, ప్రేక్షకులను మంత�
డేటింగ్ యాప్స్లో స్వైపింగ్ చేసి అలసిపోయారా? ఒక్క నిమిషం ఆగండి.. ఇక మీ మనసుకు నచ్చిన జోడీని ఏఐ వెతికి పెడుతుంది! డేటింగ్లో ఇదో ట్రెండింగ్ అప్డేట్! పార్టనర్ కోసం యాప్లలో టెన్షన్ లేకుండా.. చక్కగా ఏఐ
Oracle Layoffs | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చి.. అమోల్డ్ స్క్రీన్ను టచ్ చేసిన అరక్షణంలోనే కోరుకున్నవన్నీ అరచేతిలోకి వచ్చిపడుతున్న నేటి ఆధునిక యుగంలో.. అభివృద్ధికి ఇంకా అందనంత దూరానే ఉంటున్నారు �
Artificial Intelligence | రెస్టారెంట్కు వెళ్లి ఏ ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇవ్వాలో తేల్చుకోలేక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారా? గిఫ్ట్ షాపుకెళ్లి ఏం కొనాలో తికమకపడుతున్నారా? ఈ సమస్య మీ ఒక్కకరిదే కాదు..ప్రస్తుతం దేశంలో అత్యధ
Infosys | టీసీఎస్లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ�
WhatsApp | ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పెషల్ సపోర్ట్ చాట్ ద్వారా ఏఐ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యాప్ తాజా వెర్షన
ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాల ప్రకారం.. 2022లో క్యాన్సర్ సంబంధిత కారణాలతో 97 లక్షల మంది మృత్యువాత పడ్డారు.