Flipkart | వాల్మార్ట్కు చెందిన ఇ-కామర్స్ (Walmart-owned e-commerce) దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వేల సంఖ్యలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
IBM Layoffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్�
Microsoft: తమ కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అజూర్ టెక్నాలజీని ఇజ్రాయిల్ సైన్యానికి అమ్మినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ అంగీకరించింది. కానీ గాజా యుద్ధంలో ఆ టెక్నాలజీ వాడేందుకు కాదు అని ఆ �
వ్యవసాయ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని పంజాబ్లోని గురుకాశి విశ్వ విద్యాలయం డైరెక్టర్ డాక్టర్ అశోక్ సేథీ అన్నారు.
KTR | ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేము అనొచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఏఐ వీడియోల పేరుతో తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు.
కృత్రిమ మేధతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం చివ్వేంల మండలం వట్టిఖమ్మంపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏఐ (కృత్రిమ మేధ) ల్యాబ్ ని జిల్లా వి�
Satya Nadella: ఏఐ టెక్నాలజీ ఆధారంగా పంట దిగుబడి పెంచిన ఘటనకు చెందిన ఓ వీడియోను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల షేర్ చేశారు. ఆ వీడియోపై బిలియనీర్ మస్క్ రియాక్ట్ అయ్యారు. ఏఐతో అన్నీ ఇంప్రూవ్ అవుతాయని పేర�
Telangana IT Minister Sridhar Babu | కృత్రిమ మేథ, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లతో ఆర్థిక వృద్ధిరేటు సాధ్యం అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Ashwini Vaishnaw: దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చ�
మొక్కలకు జీవం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. మన మాటలు, శబ్దాలకు మొక్కలు ప్రతిస్పందిస్తాయని కూడా పలువురు శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఇప్పుడు మొక్కలు మనతో తిరిగి మాట్లాడే కొత్త సాంకేతికతను అందుబాటుల
TikTok | ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ (TikTok) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది.
Deutsche Bank Research : జనరేటివ్ ఏఐ అన్ని రంగాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతుండగా నూతన టెక్నాలజీపై డచ్ బ్యాంక్ రీసెర్చ్ రిపోర్ట్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిలా నిలిపేలా ‘మేకిన్ తెలంగాణ’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు.
నాలుక రంగును చూసి రియల్ టైమ్లో 98 శాతం కచ్చితత్వంతో వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ అల్గారిథమ్ను సృష్టించినట్టు ఇరాక్, ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు.