Chevella | నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ ఫర్టిలైజర్ షాపు యజమానులను హెచ్చరించారు.
Peddapally | రైతులంతా మారుతున్న పరిస్థితులకనుగుణంగా వ్యవసాయంలో అధికారుల సూచనలను సలహాలను పాటిస్తూ ఆధునిక పద్దతుల్లో సాగు విధానాలను అవలంభిస్తూ ముందుకు సాగితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని కూనారం వ్యవసాయ
Pachi Rotta Cultivation | పెట్టుబడి ఖర్చులు తగ్గి, ఆశించిన దిగుబడులు సాధించాలంటే వరి సాగుకు ముందు జీలుగ విత్తనాలు సాగుచేసి, తరువాత భూమిలో కలియ దున్నితే భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వ్యవస�
రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, అవసరం మేరకు రసాయన, పురుగు మందులను పిచికారీ చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ
Paddy Crop Pest | ఇవాళ వ్యవసాయ అధికారులు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తెగులు సోకిన, ఎండిపోతున్న వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఎండల తీవ్రతతో వరి పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుందని
జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గాను మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పోలింగ్ సిబ్బంది పూర్తి చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
Muzamil Khan | ముదిగొండ ఫిబ్రవరి 11: ముదిగొండ మండల పరిధిలోని గోకినేపల్లి గ్రామంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా పర్యటించి రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యల గుర�
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీ
Minister Achchennaidu | ఆంధ్రప్రదేశ్లో ఈనెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.
ధరల స్థిరీకరణ పథకం ద్వారా రాష్ట్రంలో పండించిన కందులను జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య( నాఫెడ్) ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాఫెడ్ ద్వారా 10 లక్షల టన్నుల కంద�
కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ్లు సోక�
రైతులకు పంట రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ �
ఉద్యోగం చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి ఇంటివద్ద ఉండండి అంటూ వ్యవసాయశాఖ అధికారులపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో చెరువు కట్టపై నూతనంగా