జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీ
Minister Achchennaidu | ఆంధ్రప్రదేశ్లో ఈనెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.
ధరల స్థిరీకరణ పథకం ద్వారా రాష్ట్రంలో పండించిన కందులను జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య( నాఫెడ్) ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాఫెడ్ ద్వారా 10 లక్షల టన్నుల కంద�
కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ్లు సోక�
రైతులకు పంట రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ �
ఉద్యోగం చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి ఇంటివద్ద ఉండండి అంటూ వ్యవసాయశాఖ అధికారులపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో చెరువు కట్టపై నూతనంగా
minister Niranjanreddy | రైతులను చైతన్యం చేయడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో జర
చండీగఢ్: పంజాబ్, హర్యానాలో పంటల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఎండు గడ్డి, పంట వ్యర్థాలను రైతులు తగులబెడుతున్నారు. ఈ పొగ కాలుష్యం ఢిల్లీలో గాలిని కలుషితం చేస్తున్నది. ప్రతి ఏటా పరిపాటిగ
భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం | అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని వ్యవసాయ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా�