బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్ను చిత్తుచేసింది.
సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (141; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ చండిమాల్ (107) శతకాలతో రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్ షా (91) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
Ayodhya Ram Mandir: సింధూ నదికి ఉపనది అయిన కాబూల్ నది నుంచి అయోధ్య రాముడి అభిషేకం కోసం తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ జలాన్ని కానుకగా అందజేసింది. కశ్మీర్ నుంచి సుమారు రెండు కిలోల కుంకుమ పువ్వును ముస్లింలు �
పొట్టి ప్రపంచకప్నకు ముందు ఆడిన చివరి టీ20లో భారత్ అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో ఒకటికి రెండు సూపర్ ఓవర్లు జరిగినా.. ఒత్తిడిని జయించిన టీమ్ఇండియాను విజయం వరించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగ�
భారత్ దుమ్మురేపింది. అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర
ఫార్మాట్తో సంబంధం లేకుండా.. బరిలోకి దిగితే దుమ్మురేపడమే పరమావధిగా సాగే విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత పొట్టి క్రికెట్లో అడుగుపెడుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్కు విరామమిచ్చిన కింగ్.