ఔషధ రంగ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ.. హైదరాబాద్లో ఓ నూతన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను తెచ్చే యోచనలో ఉన్నది. ఈ మేరకు గురువారం ఇక్కడ ప్రకటించింది. 1,000-1,500 మేర అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులనూ ని�
మనిషి కండ్లను చూసి అతనికున్న వ్యాధులను నిర్ధారించవచ్చంటున్నారు అమెరికాకు చెందిన పలు యూనివర్సిటీల పరిశోధకులు. వివిధ రకాల వ్యాధుల ప్రాథమిక దశను కంటి చూపులోనే తెలుసుకోవచ్చని చెప్తున్నారు.
వ్యవసాయ రంగానికి అధునాతన సాంకేతికతను అందిస్తున్న ఇక్రిశాట్.. ఐఐటీ ఖరగ్పూర్తో కలిసి మరో వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగు దిగుబడి, పంటల రోగ నిరోధకతను పెంచడంలో కీలకమైన మట్టిలోని పో�
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమే దండుగ అని ఆ రంగాన్ని పట్టించుకోకపోవడంతో పొలాలన్నీ బీడు భూములుగా మారగా.. ప్రజలు వలస పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖ మంత్రి
వ్యవసాయ రంగంలో ఇప్పటికే మిషనరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ రంగాన్ని పురోగమనం దిశగా నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అడ్వాన్స్డ్ సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతు
అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్..దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ఏసీసీ) సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్�
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు. పొలం దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీ�
హైదరాబాద్లోని టెక్నాలజీ కంపెనీలు అంతర్జాతీయంగానూ సత్తా చాటుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ఆవిష్కరణలు, ప్రాజెక్టుల రూపకల్పనలో ముందడుగు వేస్తున్నాయి.
2న టీ హబ్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. సరికొత్త ఆవిష్కరణలతో వివిధ రంగాల్లో సులభతరంగా పను
‘భారత్-చైనా మధ్య సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగితే, పది రోజుల్లో భారత్ ఓడిపోతుంది. స్వల్ప ప్రాణనష్టంతోనే డ్రాగన్.. అరుణాచల్, లఢక్ను ఆక్రమించుకోవచ్చు’.. రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే �
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ప్రతియేటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం, నిత్యం వ్యాయామంతో ఈ వ్యాధిని అరికట్ట
తమ టెక్నాలజీలో వచ్చే రెండేండ్లలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందులో చాలావరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే