Criminal Cases: లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన 543 మంది ఎంపీల్లో.. సుమారు 46 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్న
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరలో అమలు కానున్న తరుణంలోనూ.. ఎన్నికల రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం ఆశించినంత పెరగడం లేదని తాజా లోక్సభ ఎన్నికలు తేటతెల్లం చేశాయి.
లోక్సభ సిట్టింగ్ ఎంపీల్లో 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లున్నట్టు
MPs Assets: దేశంలోని 23 మంది ఎంపీల ఆస్తుల సగటు విలువ గడిచిన 15 ఏండ్లలో భారీగా పెరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాందీ, మేనకా గాంధీ ఆస్తులు సగటున వెయ్యి శాతం పైనే వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఫ�
Supreme Court | రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను 2018 జ�
ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేశారో.. వేసిన ఓటు సరైన వ్యక్తికే వేశామా?.. లెక్కింపులో సరిగ్గానే పరిగణనలోకి తీసుకున్నారా? లేదా అనే విషయాలు తెలుసుకోవడం ప్రాథమిక హక్కు కాదని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారీస్థాయిలో ఆస్తులను కూడబెట్టింది. జాతీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ ర�
MLAs | ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్
BJP | కేంద్రంలోని బీజేపీకి కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.10,122 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.3 కోట్లు వచ్చినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.