క్రీడలను డోపింగ్ భూతం పట్టిపీడిస్తూనే ఉన్నది. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా..ఫలితం అంతగా కనిపించడం లేదు. రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత సంజితా చానుపై వేటు పడింది. నిషేధిత ఉత్ప్ర�
బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
Gujarat polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే తొలి దశ ఎన్నికల్లో 89 సీట్ల కోసం మొత్తం 788 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో 167 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియే
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అయిదు రాష్ట్రాల (యూపీ, ఉత్తరాఖండ్,మణిపూర్, పంజాబ్, గోవా) అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఖర్చు చేసిందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడిం�
యూపీ ఆరో విడుత ఎన్నికల్లో అభ్యర్థుల తీరిది లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరో విడతలో భాగమైన 57 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న 676 మంది అభ్యర్థుల్లో దాదాపు 27 శా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడుత బరిలో ఉన్న 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒ