ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ఆదిలాబాద్ డీఈవో టామ్నె ప్రణీత అన్నారు. మండలంలోని అంకోలి, తంతోలిలోని జడ్పీ పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్�
ఎదులాపురం,సెప్టెంబర్ 20 : వ్యాక్సిన్ సురక్షితమని, కు టుంబసభ్యులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక 37వ వార్డులోని డైట్ కళాశాలలో ఏర�
ఎమ్మెల్యే జోగు రామన్న | కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
జైనథ్, సెప్టెంబర్ 19: మండలంలోని మాండగాడ, గిమ్మ, కాప్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను జడ్పీటీసీ తుమ్మల అరుంధతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జైనథ్ మండలంలో100 శాతం వ్యాక
నేరడిగొండ, సెప్టెంబర్ 19: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదివారం నేరడిగొండలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్గా అల్లూరి శివ
దస్తురాబాద్, సెప్టెంబర్19 : జలశక్తి అభియాన్లో భాగంగా నీటి సంరక్షణకు కృషి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్బాబు ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగ�
రెండు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులకు వరంఇప్పటివరకు 27 మందికి సుఖప్రసవంమరో మూడు కేంద్రాల ప్రారంభానికి సర్కారు చర్యలు ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్, కుమ్రం భీం �
నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేపల్లె ప్రగతిపై సమీక్షా సమావేశంనిర్మల్ టౌన్, సెప్టెంబర్ 17: నిర్మల్ జిల్లాలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులతో మంచి ఫలితాలను సాధించామని నిర్మల్ అదనపు కలెక్టర్�
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ : ప్రజలకు జవాబుదారిగా పని చేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కనక మోతుబ�
ఇంద్రవెల్లి : ప్రతీ గ్రామం స్వచ్ఛ గ్రామాలుగా మారాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో అధికారులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని అధికారులతో కలిసి
. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కలెక్టర్, వైద్యాధికారులతో వ్యాక్సినేషన్పై టెలీకాన్ఫరెన్స్వంద శాతం పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశంవ్యాక్సిన్తోనే కరోనా దూరం : జడ్పీ�